Manyam

Oct 26, 2023 | 21:11

ప్రజాశక్తి-సీతంపేట : సీతంపేట ఐటిడిఎ పరిధిలో విడివికెల్లోని గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు.

Oct 26, 2023 | 21:11

ప్రజాశక్తి భోగాపురం :  ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలకు వచ్చే ప్రభుత్వ పెద్దలైనా..అధికారులైన భోగాపురం మండలంలోని అత్యంత ఖరీదైన ప్రముఖ రిసార్ట్‌లోనే సేద తీరుతుంటారు.

Oct 26, 2023 | 21:08

ప్రజాశక్తి - కురుపాం : సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆధ్వర్యాన గురువారం కుర

Oct 26, 2023 | 21:02

ప్రజాశక్తి-కొమరాడ,పాచిపెంట : ఎఒబి సరిహద్దు ప్రాంతాల్లో నిరంత తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్‌ఇబి డిప్యూటీ కమిషనర్‌ పి.శ్రీదేవి తెలిపారు.

Oct 26, 2023 | 20:59

ప్రజాశక్తి-సాలూరు : పట్టణంలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.

Oct 26, 2023 | 20:55

ప్రజాశక్తి-సాలూరు : మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో అనేక మంది గిరిజన రైతులను కొంతమంది వ్యక్తులు బురిడీ కొట్టించారు.

Oct 25, 2023 | 21:21

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ :  తమ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మెప్మా ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్‌ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు.

Oct 25, 2023 | 21:19

ప్రజాశక్తి-కొమరాడ :   అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజారక్షణ బేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.ఇందిర కోరారు..

Oct 25, 2023 | 21:19

ప్రజాశక్తి-బలిజిపేట : మండలంలో అజ్జాడ గ్రామాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) టి.జగన్మోహనరావు బుధవారం సందర్శించారు.

Oct 25, 2023 | 21:15

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :  ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు.

Oct 25, 2023 | 21:14

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో రోడ్డు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు.

Oct 25, 2023 | 21:10

ప్రజాశక్తి - కురుపాం : గిరిజన గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఫేస్‌యాప్‌ కష్టాలు తీరడం లేదు.