Manyam

Jul 25, 2023 | 21:45

ప్రజాశక్తి - మక్కువ : జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజలకు వరం లాంటిదని డిప్యూటీ సిఎం పీడిక రాజన్న దొర అన్నారు.

Jul 25, 2023 | 21:38

ప్రజాశక్తి - సాలూరు : సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పీఠం కోసం కుదిరిన పెద్దమనుషుల ఒప్పందం అమలయ్యే సమయం ఆసన్నమవుతోంది.

Jul 25, 2023 | 21:36

ప్రజాశక్తి - గరుగుబిల్లి : మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్న మారణకాండకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యాన గురుగుబిల్లిలో మంళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.

Jul 25, 2023 | 21:33

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : టిడ్కో ద్వారా రూ.12 కోట్లతో నాలుగు నెలల్లో తాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు ఆ సంస్థ చైర్మన్

Jul 25, 2023 | 21:29

ప్రజాశక్తి - పార్వతీపురం : అధిక ప్రాధాన్యత క్రమంలో ఉన్న సమస్యల పరిష్కారం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని జిల్లా ఇన్‌ ఛార్జ్‌ మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ

Jul 25, 2023 | 17:03

ప్రజాశక్తి-పార్వతీపురం : ప్రతి నియోజక వర్గంలో అధిక ప్రాధాన్యత క్రమంలో ఉన్న సమస్యల పరిష్కారంపైనే అధికారులు శ్రద్ధ వహించాలని జిల్లా ఇన్‌ ఛార్జ్‌ మంత్రి, రా

Jul 24, 2023 | 22:14

కురుపాం: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం సంతనూతలపాడు నియోజకవర్గం మార్కాపురం వద్ద 163వ రోజుకు చేరుకున్న సందర్భంగా స్థానిక టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధిక

Jul 24, 2023 | 22:14

ప్రజాశక్తి - పార్వతీపురం : జిల్లాను స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Jul 24, 2023 | 22:12

సీతంపేట: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బొమ్మిక ఆశ్రమ పాఠశాలలో నాడు-నేడు నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనిపై విచారణ జరిపించాలని గిరిజన ఐక్యవేదిక సంఘం జిల్లా అధ్యక్షులు దివ్వెల లక్ష్మీనారాయణ సోమవార

Jul 24, 2023 | 22:11

ప్రజాశక్తి - సీతంపేట : కనీసవేతనం ఇవ్వాలని, మెనూ ఛార్జీలు ఎంచాలని కోరుతూ మధ్యాహ్నభోజన కార్మికులు ఈనెల 31న కలెక్టరేట్‌ వద్ద ధర్నా తలపెట్టినట్టు సిఐటియు జిల

Jul 24, 2023 | 22:06

వీరఘట్టం: మండలం కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన గురాన శ్రీనివాసరావు జెఎల్‌ఎంగా విధులు నిర్వహిస్తూ విద్యుదా ఘాతానికి గురై తీవ్ర గాయాల య్యాయి.

Jul 24, 2023 | 22:05

ప్రజాశక్తి - మక్కువ : జగనన్న అమ్మఒడి నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గత నెల 28న ప్రారంభించారు.