Kakinada

Jul 29, 2023 | 16:26

ప్రజాశక్తి-కాకినాడ : దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హింసపై మహిళల పోరుయాత్ర జయప్రదం చేయాలని కాకినా

Jul 29, 2023 | 15:15

ప్రజాశక్తి-కరప : కరప మండల అంబేడ్కర్ యువజన సేవా సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాణిపూర్ రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడికి నిరసనగా కరపలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు.

Jul 29, 2023 | 11:28

ప్రజాశక్తి-గండేపల్లి (కాకినాడ) : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం గండేపల్లి మండలంలో జరిగింది.

Jul 28, 2023 | 23:23

ప్రజాశక్తి - తాళ్లరేవు మణిపూర్‌లో హింసాకాండకు వ్యతిరేకంగా సిఐటియు, ఐద్వా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాలయం నుంచి మెయిన్‌ రోడ్డుపై చెరువుగట్టు సెంటర్‌ వరకు ర్యాలీ చేపట్టారు.

Jul 28, 2023 | 23:20

ప్రజాశక్తి-కాకినాడ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఒఎన్‌జిసి హెచ్‌ఆర్‌ మేనేజర్‌ మహ్మద్‌ అన్వర్‌, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు సూచించారు.

Jul 28, 2023 | 23:18

ప్రజాశక్తి-కాకినాడ గోదావరి, ఇతర నదులు ఉధతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేశారు.

Jul 28, 2023 | 23:16

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ కాకినాడలో వృద్ధడు ఎం.శ్రీనివాస్‌ సాయంత్రం వాకింగ్‌ చేస్తుండగా ముసుగు ధరించి బైకుపై వచ్చిన ఆగంతకులు ఆయన దగ్గర ఉన్న డబ్బులు, సెల్‌ ఫోను లాకుకని పరారయ్యారు.

Jul 28, 2023 | 16:46

ప్రజాశక్తి - తాళ్లరేవు : మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసకాండకు వ్యతిరేకంగా సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నుంచి తాళ్ళరేవు మెయిన్ రోడ్డుపై

Jul 28, 2023 | 16:27

ప్రజాశక్తి-ఏలేశ్వరం : ఏలేశ్వరం శివారు ఏలేరు కాలువలో పెద్దాపురంకు చెందిన వానపల్లి చిన్న వీర్రాజు(22) మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమయింది.

Jul 27, 2023 | 22:57

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ తమ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్‌ ఉద్యోగులు ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు.

Jul 27, 2023 | 22:54

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌ వేట్లపాలెం పంచాయతీలో రూ.3.46 కోట్ల నిధుల అవకతవకలపై డిఎల్‌డిఒ ఫిర్యాదు మేరకు గురువారం సర్పంచ్‌ సిహెచ్‌.వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్‌ వల్లూరి శేషవేణి, పిడబ్ల్యూడి ఆపరేటర్‌

Jul 27, 2023 | 22:53

ప్రజాశక్తి-కాకినాడ ప్రతిభకు పట్టం కట్టి ప్రపంచంలోనే టాప్‌ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకో