Kakinada

Aug 29, 2023 | 14:25

ప్రజాశక్తి-కాకినాడ : తెలుగు భాష పరిరక్షణ, ప్రాచుర్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ డా.కతికా శుక్లా పిలుపునిచ్చారు.

Aug 29, 2023 | 00:08

ప్రజాశక్తి-కాకినాడ, పెద్దాపురం మాతృభాషను అధ్యయనం చేయకుండా ఇతర భాషలు అర్థం చేసుకోలేరని రిటైర్డ్‌ తెలుగు పండితులు కాకరపర్తి దుర్గాప్రసాద్‌ అన్నారు.

Aug 29, 2023 | 00:05

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ జిల్లాలో 2023, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మొత్తం 40,397 మంది విద్యార్థులకు రూ.27.43 కోట్ల మేర లబ్ధి కలుగుతోందని కలెక్టర్‌ డాక్టర్‌ కృతి

Aug 28, 2023 | 23:57

ప్రజాశక్తి-యంత్రాంగం విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో మరిన్ని పోరాటాలకు సిద్ధమవ్వాలని పలువురు వామపక్షాల నాయకులు పిలుపు ఇచ్చారు. సోమవారం అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు.

Aug 28, 2023 | 16:47

ప్రజాశక్తి కాకినాడ : కాకినాడ జిల్లాలో 2023, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మొత్తం 40,397 మంది విద్యార్థులకు రూ.

Aug 28, 2023 | 15:53

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌ (కాకినాడ) : నవరత్నాలు పేదలందరికీ ఇళ్లులో భాగంగా సామర్లకోట జగనన్న లేఔట్‌లో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సిఎం జగన్‌ పాల్గ

Aug 27, 2023 | 22:54

ప్రజాశక్తి-అన్నవరం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని ఆదివారం కేంద్ర ఎరువులు రసాయనాల సహాయ మంత్రి భగవత్‌ క్యూబా దర్శించుకున్నారు.

Aug 27, 2023 | 22:52

ప్రజాశక్తి-పిఠాపురం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యం అవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ పిలుపు ఇచ్చారు.

Aug 27, 2023 | 22:47

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ సామర్లకోట పట్టణంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆదివారం పర్యటించారు. తొలుత పెద్దాపురం ఎడిబి రోడ్‌ లోని రాక్‌ సిరామిక్‌ టైల్స్‌ కంపెనీని ఆయన సందర్శించారు.

Aug 27, 2023 | 22:43

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు చాలా కీలకంగా ఉన్నాయి.

Aug 27, 2023 | 00:22

ప్రజాశక్తి-కాకినాడ ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024లో భాగంగా 2023, అక్టోబర్‌ 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర

Aug 27, 2023 | 00:18

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి 'ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 9 ఏళ్లుగా పని చేస్తున్నాం. రూ.10 వేలు మించి వేతనం రావడం లేదు. విపరీతంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి.