Kakinada

Sep 04, 2023 | 23:07

ప్రజాశక్తి-యంత్రాంగం కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం చేపట్టిన సమరభేరిలో భాగంగా సోమవారం తహశీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు.

Sep 04, 2023 | 16:08

ప్రజాశక్తి-కాకినాడ : జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో అందిన వినతులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ డా.కృతి

Sep 04, 2023 | 15:46

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌(కాకినాడ) : దేశంలోని రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యవసర ధరల నియంత్రణలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం జిల్లా కమి

Sep 03, 2023 | 23:35

ప్రజాశక్తి - పెద్దాపురం స్థానిక రామారావుపేటలోని శ్రీ ప్రకాష్‌ సినర్జీ స్కూల్లో ఆదివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాస్థాయి స్విమ్మింగ్‌ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రశాంతంగా జరిగాయి.

Sep 03, 2023 | 23:33

ప్రజాశక్తి-కాకినాడ, సామర్లకోట రూరల్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం చేపట్టిన సమరభేరి ప్రచారం ఆదివారం ఉదయం మెయిన్‌ రోడ్డు మార్కెట్‌లో నిర్వహించారు.

Sep 03, 2023 | 23:31

ప్రజాశక్తి-కాకినాడ పోరాటాల ద్వారా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వల్లనే రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా యుటిఎఫ్‌ ఆవిర్భవించిందని ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు అన్నారు.

Sep 03, 2023 | 23:17

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల సంఘం ఆదేశాలతో కాకినాడ జిల్లాలో సమగ్ర ఓటు సర్వే సరవేగంగా సాగింది.

Sep 03, 2023 | 16:26

ప్రజాశక్తి - పెద్దాపురం (కాకినాడ): పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని శ్రీ కేశవ పట్టాభి రామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన

Sep 03, 2023 | 15:37

ప్రజాశక్తి-కాకినాడ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్‌ చార్జీల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం నిర్వహిస్తున్న

Sep 03, 2023 | 00:29

ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలో పలుచోట్ల శనివారం సిపిఎం సమరభేరి ప్రచారం సందర్భంగా ప్రజలు పలు సమస్యలను వివరించారు.

Sep 02, 2023 | 17:41

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట నన్నయ్య యూనివర్సిటీ జోన్‌ -2 మీటింగ్‌కు వెళుతున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

Sep 02, 2023 | 17:07

ప్రజాశక్తి-కాకినాడ : ఫోర్టిఫైడ్‌ బియ్యం (పోషకాహార బియ్యం)తో ప్రజలకు ఆరోగ్య భద్రత లభిస్తుందని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు.