Kakinada

Sep 14, 2023 | 23:12

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడాలని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు.

Sep 14, 2023 | 23:09

ప్రజాశక్తి-తుని, పిఠాపురం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ గురువారం తునిలో మంత్రి దాడిశెట్టి రాజా ఇంటి వద్దకు చేపట్టిన రాయబార ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Sep 14, 2023 | 13:42

ప్రజాశక్తి-కాకినాడ : ప్రజాశక్తి దినపత్రిక 43వ వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను కాకినాడ కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్ల ఆవిష్కరించారు.

Sep 14, 2023 | 13:28

మంత్రి రాజా ఇంటికి సిఐటియు నాయకులు నాయకుల అరెస్టు..

Sep 13, 2023 | 22:59

యు.కొత్తపల్లి : మూలపేట వాడబలిజ పేటలో ఉన్న రామాలయానికి రూ.4 కోట్ల 19 లక్షల 83 వేల విద్యుత్‌ బిల్లు రావడంతో గ్రామస్తులు అవాకయ్యారు.

Sep 13, 2023 | 22:55

ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నాయకులు బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

Sep 13, 2023 | 22:52

ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 16వ తేదీన రాజమహేంద్రవరంలో జరగనున్న రాష్ట్రస్థాయి కొబ్బరి రైతుల సదస్సు కరపత్రాలను బుధవారం కాకినాడ సుందరయ్య భవనంలో విడుదల చేశౄరు.

Sep 13, 2023 | 22:48

ప్రజాశక్తి-కాకినాడ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌) కార్యక్రమాన్ని అమలు చేయనుందని, ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని కలెక్టర్‌ కృతికా శుక్ల

Sep 13, 2023 | 22:44

ప్రజాశక్తి-కాకినాడ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన చేపట్టిన సైకిల్‌ యాత్ర బృందం కాకినాడ నగరంలో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, హాస్టల్‌ సందర్శించింది.

Sep 13, 2023 | 16:21

ప్రజాశక్తి కాకినాడ : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుండి 14వ తేదీ వరకు తుని నుండి కాకినాడ వరకు చేపట

Sep 13, 2023 | 16:05

 సిపిఐ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షం విమర్శ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం <

Sep 13, 2023 | 14:56

ప్రజాశక్తి-కాకినాడ : ఈ నెల 16వ తేదీన రాజమండ్రిలో జరగనున్న రాష్ట్రస్థాయి కొబ్బరి రైతుల సదస్సు కరపత్రాలును బుధవారం కాకినాడ సుందరయ్య భవనములో రిలీజ్‌ చేశారు.