EastGodavari

Nov 02, 2023 | 22:11

ప్రజాశక్తి - బిక్కవోలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న రాజమహేంద్రవరంలో జరుగుతున్న సిపిఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ

Nov 01, 2023 | 23:04

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి ఉల్లిపాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రిటైల్‌ మార్కెట్లో నాణ్యత ఆధారంగా కేజీ రూ.80 చేరాయి. రైతు బజార్లలో ఉల్లిపాయలు నో స్టాక్‌ బోర్డు దర్శనమిస్తోంది.

Nov 01, 2023 | 23:02

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ అధికారులకు సూచ

Nov 01, 2023 | 22:59

ప్రజాశక్తి - ఉండ్రాజవరం మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలను లేవనెత్తారు. గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో సతమతమౌతున్నారని ఏకరువు పెట్టారు.

Nov 01, 2023 | 22:56

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ కొవ్వూరు మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను మండలంలోని ఐ.పంగిడి గ్రామంలో వేసేందుకు పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ప్రయత్నిం చారు.

Nov 01, 2023 | 22:54

ప్రజాశక్తి - చాగల్లు మండలంలో పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం చెదురు మధురగా అకలా వర్షం పడింది.

Nov 01, 2023 | 22:43

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ విమర్శంచారు.

Oct 31, 2023 | 23:44

ప్రజాశక్తి - గోకవరం స్థానిక ఈశ్వర్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌లో మంగళవారం పిఎంపీ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు పి.చిన్ని ఆధ్వర్యంలో 50 మంది పిఎంపీలకు పోస్టల్‌ బీమా పాలసీ చేశారు.

Oct 31, 2023 | 23:42

ప్రజాశక్తి - పెరవలి పెరవలి గ్రామంలో ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస నాయుడు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయం, ఆర్‌బికె, హెల్త్‌ క్లినిక్‌ భవనాలను ఆయన ప్రారంభించారు.

Oct 31, 2023 | 23:40

ప్రజాశక్తి - చాగల్లు చాగల్లు జైపూర్‌ సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా రైతు సంఘం కన్వీనర్‌ గారపాటి వెంకట సుబ్బారావు కోరారు.

Oct 31, 2023 | 23:38

ప్రజాశక్తి - గోపాలపురం నవంబర్‌ 8న జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్‌ పిలుపునిచ్చారు.

Oct 31, 2023 | 23:36

ప్రజాశక్తి - ఉండ్రాజవరం లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమా నతలు లేని అభివృద్ధి కోసం సిపిఐ (ఎం ) ఆధ్వర్యంలో నవంబర్‌ 15న విజయవాడలో నిర్వహిస్తున్న ప్రజా రక్షణ భేరికి ప్రజలు భారీగా తరలి రావాలని సిప