Bapatla

Apr 25, 2023 | 01:13

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: స్పందన కార్యక్రమంలో వచ్చిన రీ ఓపెన్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు.

Apr 25, 2023 | 01:03

ప్రజాశక్తి-యద్దనపూడి: మండలంలోని పడమట పెద్దివారిపాలెం గ్రామ పంచాయతీ సోషియల్లీ సెక్యూర్డ్‌ గ్రామంగా ఎన్నికయింది.

Apr 25, 2023 | 00:59

ప్రజాశక్తి-బాపట్ల: ప్రమాదంలో ఉన్న భారత దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీసేందుకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి పిలుపునిచ్చ

Apr 25, 2023 | 00:57

ప్రజాశక్తి-పంగులూరు: పంచాయతీ పారిశుధ్య కార్మికులకు రావలసిన పెండింగ్‌ జీతాలు మొత్తం ఇవ్వాలని, పారిశుధ్య కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని, రాజకీయ నాయకుల ఒత్తిడి తగ్గించాలని డిమాండ్‌

Apr 25, 2023 | 00:52

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: స్పందన అర్జీలు పున రావృతం కాకుండా సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలీస్‌ అధికారులకు సూచిం చారు.

Apr 25, 2023 | 00:49

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా ఆదేశించారు.

Apr 24, 2023 | 15:14

ప్రజాశక్తి-కారంచేడు : మండలంలోని దగ్గుబాడు గ్రామపంచాయతీలో సోమవారం గ్రామ పారిశుద్ధ సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాట

Apr 24, 2023 | 15:06

ప్రజాశక్తి-కారంచేడు : మండలంలోని దగ్గుబాడు గ్రామపంచాయతీలో సోమవారం గ్రామ పారిశుద్ధ సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాట

Apr 24, 2023 | 02:28

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులో ఆదివారం 'మా నమ్మకం నువ్వే జగన్‌' కార్యక్రమం జరిగింది.

Apr 24, 2023 | 02:26

ప్రజాశక్తి-పంగులూరు: కార్మికులంతా ఐక్యమై సంఘటితంగా పోరు సల్పితే సమస్యలు పరిష్కారం అవుతాయని, సిఐటియు బాపట్ల జిల్లా సహాయ కార్యదర్శి ఎం రామాంజనేయులు అన్నారు.

Apr 24, 2023 | 02:23

ప్రజాశక్తి-బాపట్ల: పుస్తకాలు విజ్ఞాన జ్యోతులను వెలిగించి మానవ జీవితాలను ప్రకాశింప చేస్తాయని భావపురి పుస్తక ఉద్యమ సమితి అధ్యక్షులు పిసి సాయిబాబా అన్నారు.

Apr 24, 2023 | 02:20

ప్రజాశక్తి-భట్టిప్రోలు (కొల్లూరు): ఈ ఏడాది రబీలో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న పంటలతో పాటు పసుపు సాగు చెందిన రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి అకాల వర్షాలకు గురికాకుండా రాయితీపై టార్పాలిన్‌ ప