Anakapalle

Jul 28, 2023 | 00:00

ప్రజాశక్తి-కోటవురట్ల:అణుకు గిరిజన గ్రామానికి రహదారి, పాఠశాల సౌకర్యం కల్పించాలని గిరిజనులు చేపట్టిన దీక్షలకు ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం విమర

Jul 27, 2023 | 23:59

ప్రజాశక్తి -చీడికాడ:మండలంలోని అర్జునగిరి గ్రామంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలయుడు పర్యటించారు.

Jul 27, 2023 | 23:48

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని చినదొడ్డిగల్లు గ్రంథాలయంలో గురువారం గ్రంధాలయ అధికారి జనార్దన్‌ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం వర్దంతిని ఘనంగా నిర్వహించారు.

Jul 27, 2023 | 00:32

ప్రజాశక్తి-కోటవురట్ల:అణుకు గిరిజన గ్రామానికి పాఠశాల, రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి.

Jul 27, 2023 | 00:30

ప్రజాశక్తి -గొలుగొండ:మండలంలోని పుత్తడిగైరంపేట పంచాయతీ పిఎన్‌డిపాలెం గ్రామానికి వెళ్లే రహదారి ఉధృతంగా కురుస్తున్న వర్షానికి కొట్టుకు పోయింది.

Jul 27, 2023 | 00:26

ప్రజాశక్తి-నక్కపల్లి :నారుమడులలో పాము పొడ తెగులు తొలిదశలో వ్యాపించి ఉందని , నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.అప

Jul 25, 2023 | 00:19

ప్రజాశక్తి- నక్కపల్లి:మండలంలోని చినదొడ్డిగల్లు శాఖ గ్రంధాలయంలో సోమవారం గ్రంథాలయ అధికారి జనార్దన్‌ ఆధ్వర్యంలో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణ 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

Jul 25, 2023 | 00:18

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని రాజయ్యపేట పంచాయతీ శివారు బోయపాడు సముద్రతీరంలో జెట్టి ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరారు.

Jul 25, 2023 | 00:16

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:స్థానిక ఆర్‌సిఎం స్కూల్‌ ఆవరణలో వివిధ దళిత సంఘాల ప్రతినిధులతో కూడిన విదసం ఐక్యవేదిక సమావేశం నిర్వహిం చారు.