ప్రజాశక్తి-విఆర్ పురం : మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు వద్ద స్థానిక ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు, రేఖపల్లి నుండి చింతూరు
ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు సమీపంలో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి కొండపై గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరేపలాడింది.
ప్రజాశక్తి-అనంతగిరి:తమ సాగు భూములు 110. ఎకరాలను గిరిజనేతరులు కబ్జాకు పాల్పడ్డారని, వాటిని రక్షించాలని గిరిజనులు శరీరంలో పూలదండలు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
ప్రజాశక్తి-పెదబయలు:అంగనవాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించి, ఇతర సమస్యలను పరిష్కరించాలని అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పెర్స్ యూనియన్ పిలుపుతో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం