AlluriSeetharamaraju

Feb 20, 2023 | 23:50

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలోని చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు సోమవారం ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు.

Feb 20, 2023 | 23:49

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ కుమిడిపుట్టు గ్రామ ఎంపీపీ ప్రాథమిక పాఠశాలతో పాటు 11 ప్రాథమిక పాఠశాలలను మూసివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని గిరిజన సంఘం నేతల

Feb 20, 2023 | 23:49

తూకాలు, ధరల్లో మోసాలపై స్వయంగా పరిశీలన అక్రమాలపై కఠిన చర్యలకు అధికారులకు ఆదేశం సిపిఎం, గిరిజన సంఘం నేతల ఫిర్యాదుకు స్పందన

Feb 20, 2023 | 23:48

ప్రజాశక్తి-మోతుగూడెం, చింతూరు

Feb 20, 2023 | 23:46

బిల్లులు చెల్లించక నాలుగు నెలలుగా నిలిచిన నిర్మాణాలు అర్థాంతరంగా ఆగిన పనులతో కొత్త అవస్థలు

Feb 20, 2023 | 23:44

స్పందనలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌

Feb 20, 2023 | 23:38

పశువుల మృత్యువాతతో గిరిజనం ఆందోళన

Feb 20, 2023 | 00:21

ప్రజాశక్తి-మారేడుమిల్లి: సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని జాతీయ బాలలసైన్స్‌ కాంగ్రెస్‌ కాకినాడ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు అన్నారు.

Feb 20, 2023 | 00:12

అనునిత్యం అవస్థలు పడుతున్న ప్రజలు ఎన్నిసార్టు మొరపెట్టుకున్నా పట్టని అధికారులు

Feb 20, 2023 | 00:09

వారంరోజుల్లో ఇద్దరు విద్యార్థుల మృతిపై ఆందోళన గిరిజన సంఘం ఎదుట తల్లిదండ్రుల ఆవేదన

Feb 20, 2023 | 00:03

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ప్రముఖ సినీనటుడు నంద మూరి తారకరత్న మృతికి స్థానిక టిడిపి నాయకులు ఆదివారం ఘనంగా నివాలర్పించారు. తారకరత్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Feb 20, 2023 | 00:01

xప్రజాశక్తి-డుంబ్రిగూడ: మండల కేంద్రంలోని సచివాలయానికి సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న విద్యుత్‌ స్తంభంలో ఒకే చోట రెండు మెర్క్యూరీ లైట్లతో పాటు మరో మామూలు విద్యుత్తు బల్బును