ప్రజాశక్తి-అరకులోయ :ఏజెన్సీ ప్రాంతంలోని ఆరు ఏపీ టూరిజం యూనిట్ల పరిధిలోని టూరిజం కార్మికుల సమస్యల పరిష్కరానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు తెలిపారు.
ప్రజాశక్తి-డుంబ్రిగుడ: రంగిలిసింగి పంచాయితీ ముసర్లంక, కింజేరు కుడబీర్ గ్రామాల్లోని గ్రావిటీ పథకాలను వెంటనే మరమత్తు చేసి తగునీటి సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం