State

Jul 27, 2023 | 17:17

ప్రజాశక్తి-నందిగామ(ఎన్టీఆర్‌ జిల్లా) : నందిగామ మండలం కంచల గ్రామంలో 10మంది వ్యవసాయ కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం పొలానికి మందు కొట్టడానికి 10 మంది కూలీలు వెళ్లారు.

Jul 27, 2023 | 17:02

వెయ్యి రోజులకు చేరుకున్న టిటిడి అటవీ కార్మికుల దీక్షలు ప్రజాశక్తి - తిరుపతి సిటి : తిరుమల గిరుల పచ్చదనాన్ని

Jul 27, 2023 | 16:50

తాడేపల్లి: కడప వైసిపి ఎంపీ అవినాష్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు.

Jul 27, 2023 | 16:49

NH-65 జాతీయ రహదారిపై వరద నీరు..  ​​​​​​ప్రజాశక్తి-నందిగామ(ఎన్టీఆర్‌) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రో

Jul 27, 2023 | 16:23

ప్రజాశక్తి-సింహాద్రిపురం(కడప) : కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుతో అన్నా చెల్లెలు మృతి చెందారు.

Jul 27, 2023 | 16:16

పెద్దపల్లి : పట్టాలపై పెద్ద ఎత్తున వర్షం నీరు చేరడంతో ముందుజాగ్రత్తగా పెద్దపల్లిలో సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపివేశారు. ఈ రైలు గోరక్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌ రావాల్సి ఉంది.

Jul 27, 2023 | 16:01

తెలంగాణ : తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Jul 27, 2023 | 16:01

రాక పోకలు బంద్‌.. ప్రజాశక్తి-కూనవరం(అల్లూరిజిల్లా) : ముంపు మండలాలు గోదావరి వరదలకు అతలా కుతలం అవుతున్నాయి.

Jul 27, 2023 | 15:46

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవరసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని డీజీపీ అంజనీ కుమార్‌ సూచించారు.

Jul 27, 2023 | 15:30

తిరుమల : భారీ వర్షాల కారణంగా తిరుమలకు యాత్రికుల రద్దీ తగ్గింది.

Jul 27, 2023 | 15:15

హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Jul 27, 2023 | 15:05

అమరావతి: ఎగువన కురిసిన వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 80 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.