State

Jul 29, 2023 | 20:45

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ :మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వివిధ పనులు పురోగతిలో ఉన్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు.

Jul 29, 2023 | 19:52

ప్రజాశక్తి-విజయవాడ : రేషన్‌ బియ్యం ప్రక్కదారి పట్టకుండా అర్హులందరికీ రేషన్‌ డిపోల ద్వారా అందజేయడం గురించి కాకుండా రేషన్‌ మాఫియా గత ప్రభుత్వంలోనూ, ఇప్పుడూ ఉన్నట్లు పౌర సరఫ

Jul 29, 2023 | 19:35

అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం నెలకొని ఉంది. మొహర్రం వేడుకల్లో అపశ్రుతి జరగడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

Jul 29, 2023 | 19:25

భద్రాచలం: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తింది. శనివారం భద్రాచలం పరిధిలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఏరియల్‌ సర్వే చేశారు.

Jul 29, 2023 | 18:34

ప్రజాశక్తి కౌతాళం : మత సమరాస్యానికి ప్రత్యేక మొహరం వేడుకలు కర్నూల్ జిల్లా కౌతాళం మండలంలో ఘనంగా నిర్వహించారు.

Jul 29, 2023 | 18:16

అనకాపల్లి: అనకాపల్లిలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విద్యార్థినుల ప్రాణాల మీదకు తెచ్చింది.

Jul 29, 2023 | 17:06

తెలంగాణ: టీఎస్‌ సెట్‌-2023 తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వ విద్యాలయం విడుదల చేసింది.

Jul 29, 2023 | 16:18

రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్వీ జూ పార్క్ లో ఘనంగా గ్లోబల్ టైగర్ డే 

Jul 29, 2023 | 16:09

అమరావతి : ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఐఏఎస్‌ అధికారి దంపతులకు గాయాలు అయ్యాయి.

Jul 29, 2023 | 16:00

హనుమకొండ : తెలంగాణ మహిళా డ్వాక్రా సంఘాల పనితీరు, అనుభవాన్ని ఇతర రాష్ట్రాల మహిళ సంఘాలకు శిక్షణ ఇచ్చి తీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర

Jul 29, 2023 | 15:45

ప్రజాశక్తి - మద్దిపాడు (ప్రకాశం జిల్లా) :ఎపి బ్రాండ్‌ వాల్యూ పెంచే విధంగా కొత్త పాలసీలు ప్రకటిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు.

Jul 29, 2023 | 15:29

హైదరాబాద్‌ : భార్యను హత్య చేసిన కేసులో యూత్‌ కాంగ్రెస్‌ లీడర్‌ను హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.