ప్రజా రక్షణ భేరి

Nov 04, 2023 | 14:42

పార్వతీపురం సీతాపట్నం నుండి ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర శనివారానికి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చేరుకుంది.

Nov 04, 2023 | 11:28

పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర శనివారానికి చింతపల్లికి చేరుకుంది. అక్కడ సిపిఎం పార్టీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. (లైవ్‌)  

Nov 04, 2023 | 11:04

సిపిఎం పార్టీ ప్రజా సమస్యలే అజెండాగా 'ప్రజా రక్షణ భేరి' యాత్రను చేపట్టింది. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి.

Nov 04, 2023 | 10:51

కాఫీ తోటల నిర్వహణను గాలికొదిలేసిన ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు, గిట్టుబాటు ధర ఏవీ ?

Nov 04, 2023 | 09:49

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ :  రాష్ట్రంలో కరువు విలయతాండం చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యాయని మాజీ ఎమ్మెల్యే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గపూర్ వ

Nov 04, 2023 | 08:45

-వైసిపి,టిడిపి,జనసేనవి ప్రజావ్యతిరేక రాజకీయాలు -వివరించేందుకే ప్రజా రక్షణ భేరీ 15న విజయవాడ బహిరంగసభను జయప్రదం చేయండి-బి.వి రాఘవులు

Nov 03, 2023 | 22:14

-రైతులకు ప్రోత్సాహకాలు, గిట్టుబాటు ధర ఏవీ? : వి.శ్రీనివాసరావు -అల్లూరి జిల్లాలో ప్రజారక్షణ భేరి బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ

Nov 03, 2023 | 15:09

  ప్రజాశక్తి - జామి :  అసమానతలు లేని అభివృద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కారానికి సిపిఎం చేపడుతున్న ప్రజా రక్షణ భేరి జాతా జామి మండలం బీమసింగి సుగర్ ఫ్యాక్టరీ మీదుగా జామి మండల కేంద్ర

Nov 03, 2023 | 12:13

జి. మాడుగుల చేరుకున్న జాతా.. వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి. శ్రీనివాసరావు  

Nov 03, 2023 | 11:58

అక్టోబర్‌ 30వ తేదీన పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి' బస్సు యాత్ర శుక్రవారానికి పెదబయలుకి చేరుకుంది. ఆ తర్వాత పాడేరుకి చేరింది. పాడేరులో సభ జరగనుంది.

Nov 03, 2023 | 11:30

సిపిఎం పార్టీ చేపట్టిన  'ప్రజా రక్షణ భేరి' యాత్ర అక్టోబర్‌ 30న ప్రారంభమైంది. పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన బస్సు యాత్ర శుక్రవారం ఉదయానికి పెదబయలు మండలానికి చేరుకుంది.

Nov 03, 2023 | 10:52

కాఫీ తోటలను రైతులతో కలిసి పరిశీలిస్తున్న వి. శ్రీనివాసరావు సిపిఎం పార్టీ చేపట్టిన  'ప్రజా రక్షణ భేరి' యాత్ర అక్టోబర్‌ 30న ప్రారంభమైంది.