Nov 04,2023 11:28

పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర శనివారానికి చింతపల్లికి చేరుకుంది. అక్కడ సిపిఎం పార్టీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. (లైవ్‌)