Nov 03,2023 11:58

అక్టోబర్‌ 30వ తేదీన పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి' బస్సు యాత్ర శుక్రవారానికి పెదబయలుకి చేరుకుంది. ఆ తర్వాత పాడేరుకి చేరింది. పాడేరులో సభ జరగనుంది. సభ ప్రారంభమయ్యే ముందు ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శనలిచ్చారు. అలాగే చిన్నారుల సాంప్రదాయ గిరిజన నృత్యం కూడా ఆకట్టుకుంది. వాటి ఫొటోలు...

child dance

 

girijina dance 2

 

g.o

 

kalakarula dances

 

modi

 

dances

 

paderu 2

 

paderu 4

 

paderu dance

 

paderu songs 2

 

paderu 5

********************************************************************

కర్నూలు  ఆదోని నుండి  ్రపారంభమైన  'ప్రజా రక్షణ భేరి' బస్సు యాత్ర శుక్రవారానికి కదిరి పట్టణానికి చేరుకుంది. అక్కడ సభ జరగబోయే ముందు ప్రజానాట్యమండలి కళాకారులు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. వాటికి సంబంధించిన ఫొటోలు..

kadiri

 

kadiri 2

 

kadiri 5

 

kadiri 6

**************************************************

నవంబర్‌ 2వ తేదీన (గురువారం) శ్రీకాకుళం మందస నుండ 'ప్రజా రక్షణ భేరి' యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర శుక్రవారానికి విజయనగరం చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ జరగబోయే ముందు ప్రజానాట్యమండలి కళకారులు ప్రదర్శనలిచ్చారు.   చిన్నారులు కోలాటంతో అలరించారు. వాటికి సంబంధించిన ఫొటోలు..

prajanatyamandali kalakarulu

 

kalakarulu 2

 

kolatam 1

 

kolatam 17