Praja rakshana bheri

Nov 08, 2023 | 11:12

సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజా రక్షణ భేరి యాత్ర పదోరోజుకి చేరింది. పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన ఈ యాత్ర బుధవారానికి కృష్ణాజిల్లాకు చేరింది.

Nov 08, 2023 | 08:00

- జనసేనను నమ్మే స్థితిలో జనం లేరు - విధానాలు మార్చుకోకపోతే టిడిపికి గడ్డుకాలం : పి. మధు - వనరులున్నా అభివృద్ధికి దూరంగా కోనసీమ : మంతెన సీతారాం

Nov 07, 2023 | 13:11

నవంబర్ 2వ తేదీ శ్రీకాకుళం మందస నుండి ప్రారంభమైన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర మంగళవారానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా  రావులపాలెంకి చేరుకుంది. ఈ సభ లైవ్   

Nov 07, 2023 | 11:10

ఆంధ్రప్రదేశ్‌లో అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ 'ప్రజా రక్షణ భేరి' యాత్రను చేపట్టింది. అక్టోబర్‌ 30వ తేదీన ఆదోని నుండి ఒక బస్సు యాత్ర..

Nov 07, 2023 | 08:23

సిపిఎం పార్టీ 'ప్రజా రక్షణ భేరి' యాత్రను చేపట్టంది. అసమానతలు లేని అభివృద్ధి కోసం చేపట్టిన ఈ యాత్ర అక్టోబర్‌ 30వ తేదీన రెండు బస్సు జాతాలు ప్రారంభమయ్యాయి.

Nov 06, 2023 | 12:44

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, సామర్లకోట రూరల్ : గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది టిడ్కో ఇళ్లకు రంగులు వేయడం పై ఉన్న శ్రద్ధ కాలనీల్లో మౌలిక వసతుల

Nov 06, 2023 | 12:25

రాజమహేంద్రవరం చేరుకున్న ప్రజా రక్షణభేరి యాత్ర

Nov 06, 2023 | 11:29

బిజెపితో ప్రజలకు నష్టం పరవాడ రాంకీ కాలుష్యంతో ప్రజలకు ముప్పు ప్రజాశక్తి - గ్రేటర

Nov 06, 2023 | 11:17

సిపిఎం పార్టీ చేపట్టిన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర సోమవారానికి వేలేరుపాడుకి చేరుకుంది. అక్టోబర్‌ 30వ తేదీ పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర సోమవారం ఉదయానికి కుకునూరుకి చేరుకుంది.

Nov 06, 2023 | 11:03

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి రంపచోడవరం ఏజెన్సీలో ఉత్సాహంగా బస్సు యాత్ర ప్ర

Nov 06, 2023 | 10:48

- నెల్లూరు : ప్రజారక్షణ భేరి యాత్ర సోమవారం నెల్లూరుకి చేరుకఁంది. ఈ సందర్భంగా సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు మీడియాతో మాట్లాడుతూ..

Nov 06, 2023 | 08:25

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, రంపచోడవరం విలేకరి :మోడీ మూడోసారి ప్రధాని కావాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటనపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస