National

Oct 27, 2023 | 10:27

శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మాచెల్‌ వద్ద గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సాయుధులు మృతి చెందారు.

Oct 27, 2023 | 10:20

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ పీపుల్స్‌ డెమెక్రటిక్‌ పార్టీ (పిడిపి) అధ్యక్షులుగా మెహబూబా ముఫ్తీ మరోసారి ఎన్నికయ్యారు.

Oct 27, 2023 | 10:16

న్యూఢిల్లీ : మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరనిఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది.

Oct 27, 2023 | 10:13

ఉన్నతస్థాయి కమిటీకి లా కమిటీ సమర్పణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమిలి ఎన్నికల ప్రతిపాదనను పరిశీలిస్తున్న

Oct 27, 2023 | 10:01

బేయర్‌, అమెజాన్‌తో ఐకార్‌ ఒప్పందం రద్దు చేయాలని కిసాన్‌ సభ డిమాండ్‌ న్యూఢిల్లీ :

Oct 27, 2023 | 08:04

ఖతర్‌ కోర్టు తీర్పు కేంద్ర విదేశాంగశాఖ దిగ్భ్రాంతి న్యూఢిల్లీ : భారత నౌ

Oct 27, 2023 | 07:52

తిరువనంతపురం :  పాఠశాల టెక్ట్స్‌ పుస్తకాల్లో ఇండియా పేరును భారత్‌గా ఉపయోగించాలన్న జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సిఇఆర్‌టి) ప్రతిపాదనను కేరళ ప్

Oct 26, 2023 | 21:40

- కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌లో ఘోర ప్రమాదం - లారీని డీకొన్న సుమో -13 మంది దుర్మరణం - 10 మంది సత్యసాయి జిల్లా, ముగ్గురు కర్ణాటక వాసులు

Oct 26, 2023 | 15:49

న్యూఢిల్లీ :  తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి మహువా మొయిత్రీకి లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ గురువారం సమన్లు జారీ చేసింది.

Oct 26, 2023 | 14:11

జైపూర్‌ : కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడి, సిబిఐలు దేశంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ వ్యాఖ్యానించారు.  కేంద్ర దర

Oct 26, 2023 | 12:34

ఇంఫాల్‌ :  మణిపూర్‌లో నలుగురిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు మణిపూర్‌ పోలీసులు గురువారం ప్రకటించారు.

Oct 26, 2023 | 08:50

 కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రబీ పంట సీజన్‌లో (2023 అక్టోబరు 1 నుంచి 2024 మార్చి 31) నత్రజని, భా