దసరా ఉత్సవాలు అనేక రాష్ట్రాల్లో విభిన్న పద్ధతుల్లో జరుగుతాయి.
కార్పొరేట్ దిగ్గజం అదానీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయల్పడుతున్నాయి.
మన ఢిల్లీ పోలీసులకి అటువంటి జాగ్రత్తలేమీ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 'ఉపా' అనే ఒక ఆయుధం ఉంది.
సహకార రంగాన్ని కాపాడుకోకపోతే పూర్వకాలంలో లాగే రైతులు వడ్డీవ్యాపారుల కబంధ హస్తాల్లో పడి నలిగిపోతారు.
'యుద్ధం అంటే ఏమిటో నాకు తెలుసు. మనుషులు చనిపోవడం చూశాను.
ఎపిలో తమ అవసరాలను బట్టి తెలంగాణ లోబిజెపి కి మద్దతు ఆఫర్ చేయడం జనసేన టీడీపీ ల వ్యూహంగా వుంది.
అభివృద్ధి జరగాలంటే అధికార వికేంద్రీకరణ చేయాలి, నిధులు మంజూరు చేయాలి.
ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు 111వ స్థానం లభించడం దేశంలో ప్రజల దీనస్థితికి అద్దం పడుతోంది.
ఇజ్రాయిల్ ఇంత పెద్దయెత్తున నాశనం, విధ్వంసానికి తెగబడుతుండడం వల్ల అది పాలస్తీనా ప్రజలు మరోసారి ప్రతిఘటించడానికే
పాఠశాలల విలీనం, ఇంగ్లీష్ మీడియం, సి.బి.ఎస్.ఇ, బైజూస్, సాల్ట్...పేరు ఏదైనా ప్రభుత్వ విద్యా రంగంలో ప్రవేశపెట్ట
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని, మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల క
సర్వేలో పాల్గొన్న కుటుంబాలు తమ ఆదాయంలో వైద్యం, విద్య కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved