రాజధాని రైతులు బిజెపి వ్యూహ చతురతకు మరోసారి బలయ్యారు. ఉద్యమం ప్రారంభించిన ఎనిమిది నెలలకు గానీ బిజెపి నిజ స్వరూపం వారికి అర్థం కాలేదు.
శనివారం జరగనున్న రాజస్థాన్ శాసనసభ సమావేశంతో గత నెల రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోవచ్చు.
తూర్పు కొండల్లో, మన్యం గుండెల్లో ఉదయించిన ఎర్ర సూరీడు సున్నం రాజయ్య అచ్చమైన ఆదివాసీ బిడ్డ.
నాల్గవ తేదీ రాత్రి రాజయ్య గారి మరణ వార్త పిడుగుపాటులా వచ్చి పడింది. ఆ విషయం నిజం కాకుంటే బాగుండనిపించింది. ఎందుకంటే మాది సుదీర్ఘ ప్రయాణం.
కోవిడ్-19 ఉధృతితో ప్రజలు భయకంపితులవుతుండగా, బెజవాడలో ఒక హోటల్లో ఒక కార్పొరేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం తెల్లవారుజ
కలలు కనాలి. ఆ కలలను సాకారం చేసుకోవాలి. ఆ కలలు ఏ లక్ష్యం కోసం, ఎవరి సేవ కోసం అన్నది ముఖ్యం.
పెనుమల్లి మధు
కె. శేషగిరి
* నేడు జాతీయ చేనేత దినోత్సవం
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
లెబనాన్ రాజధాని బీరుట్లో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచ ప్రజలందరినీ కలచివేసింది.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved