వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామని డప్పు కొట్టుకుంటూ ఆకాశానికి నిచ్చెనలేసే రాష్ట్ర కమలనాథుల ముందు సవా లక్ష సవాళ్లు, ప్రజలకు
శీతాకాల ప్రవేశంతో ఉత్తరార్ధగోళంపై కరోనా మళ్లీ కోరలు చాచింది. ప్రపంచ వ్యాపితంగా దాదాపు నాలుగున్నర కోట్ల మంది ఇంతవరకు ఈ మహమ్మారి బారిన పడ్డారు.
పాఠశాలల ఏర్పాటు, నిర్వహణ అనేది ప్రైవేటు, ధార్మిక, దాతృత్వ, మత సంస్థల బాధ్యత అని...ప్రభుత్వానిది కాదని చెబుతున్న జాతీయ వ
గత ఏడాది చలికాలంలో ఉల్లి ధరలు కొన్ని చోట్ల కిలో రూ.160 నుంచి 180 వరకు పలికాయి. తిరిగి ఈ ఏడాది అదే పునరావృతం కానుందా?
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా చెప్పబడుతున్న పోలవరం ప్రాజెక్టు బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా చేతులెత్తేసి వెన్నుపోటు పొడి
సంపద పంపిణీకి సంబంధించిన గణాంకాలకు భాష్యం చెప్పడం బహు క్లిష్టమైన పని.
''భారత దేశం మురికి దేశం'', ''భారత దేశ గాలి మురికి గాలి''.....అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గత శుక్రవారం నాడు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భా
'దుర్గాదేవికి ఇచ్చే గౌరవాన్ని దేశంలోని మహిళలకూ ఇవ్వాలి' అంటారు ప్రముఖ మహిళా జర్నలిస్టు, 'ది వైర్' వెబ్సైట్ సంపాదకులు అర్ఫా ఖానుమ్ షెర్వానీ.
బీహార్ ఎన్నికల ప్రణాళికలో బిజెపి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తానని వాగ్దానం చేయడంపై ఎన్నో విమర్శలు, విసుర్లూ రావడం అక్కడ పరిస్థితికి ప్రతిబింబం.
కరోనా విపత్కర సమయంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మినహా మిగిలిన విద్యార్థులను పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చెయ్యాలని సుప్రీ
అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ బొలీవియాలో సోషలిస్టులు 55.1 శాతంతో అద్భుత విజయాన్ని సాధించారు.
సేద్యపు రంగంలో శరవేగపు కార్పొరేటీకరణే ఆ రంగంలో నెలకొన్న సంక్షోభానికి పరిష్కారమంటూ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం తప్పుడు ప్రచారం లంకించుకున్న వేళ అస
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved