వ్యాక్సిన్ ల తయారీపై పేటెంటు నిబంధనల సడలింపుకు అనుమతిస్తే మొత్తం పేద, మధ్య తరహా దేశాలలోని ప్రజలందరికీ వ్యాక్
నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏవైనా...ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై చూపడం లేదు.
ఉత్పాతాలు, ఉపద్రవాలూ ముంచెత్తిన తరుణంలో సమాజం మరింత మానవీయంగా స్పందించటం చాలా అవసరం.
తెలుగుగడ్డ మీద కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్న ఘనమైన చరిత్రలో మోటూరు హనుమంతరావు గారి లాంటి వారి పాత్రను.
మూలవిరాట్టు తోనే మొదలుపెడితే బ్రాండ్ మోడీ 'బ్యాడ్ మోడీ'గా మారినట్టు చాలాసార్లు రుజువైంది.
దేశంలో చమురు, నిత్యవసర సరుకుల ధరలు ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్నాయి.
'ఇది ...రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యపై ఉన్న అధికారాలన్నింటినీ కేంద్రం ఊడలాక్కోడానికే ఈ విధానాన్ని తెచ్చింది.
స్టీల్ప్లాంట్ నుంచి తీసుకున్న 1800 ఎకరాల బదులు, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు అప్పజెప్పింది.
విశాఖ నగరంలోను, దాని చుట్టూ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నామంటూ సర్కారువారు
ఎం.హెచ్ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే మోటూరు హనుమంత రావు...పీడిత, తాడిత ప్రజల కోసం తన కలాన్ని, గళ
సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలన్న రాజ్యాంగ లక్ష్యానికి, 2009 విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా ఈ విధానం ఉంది.
కరోనా వ్యాధి విరుచుకుపడినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్రమైన ఒత్తిడిలో ప
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved