Business

Oct 21, 2023 | 21:17

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఐడిబిఐ బ్యాంక్‌ నికర లాభాలు 60 శాతం పెరిగి రూ.1,323 కోట్లకు చేరాయి.

Oct 21, 2023 | 21:10

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది.

Oct 20, 2023 | 21:30

హైదరాబాద్‌ : ఎడ్‌టెక్‌ వేదిక ఫిజిక్స్‌ వాలా (పిడబ్ల్యు) కొత్తగా ఫిజిక్‌స వాలా ఇన్స్‌ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.

Oct 20, 2023 | 21:25

న్యూఢిల్లీ : విద్యుత్‌ ఉపకరణాల కంపెనీ హలనిక్స్‌ టెక్నాలజీస్‌ దేశంలోనే తొలిసారి 'అప్‌ డౌన్‌ గ్లో' ఎల్‌ఇడి బల్బ్‌'ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

Oct 20, 2023 | 21:20

గూర్‌గావ్‌ : ప్రముఖ టెలికమ్యూనికేషన్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ భారతి ఎయిర్‌టెల్‌ తన వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ అయిన ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే 50 లక్షల చెల్లింపు చందాదారుల మైలురాయికి చేరినట్లు త

Oct 20, 2023 | 21:14

న్యూఢిల్లీ : అదాని సిమెంట్‌ కంపెనీల రుణాలను రీఫైనాన్స్‌ చేయడానికి అంతర్జాతీయ బ్యాంక్‌లు అంగీకరించాయని అదాని గ్రూపు వెల్లడించింది.

Oct 20, 2023 | 21:07

న్యూడిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్తల సంఘం అసోచామ్‌ తన 18వ వార్షిక బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సెక్టార్‌ లెండింగ్‌ సదస్సు అండ్‌ అవార్డుల కార్యక్రమంలో ఐడిబిఐ బ్యాంక్‌కు మూడు

Oct 20, 2023 | 21:02

అహార ద్రవ్యోల్బణంలో అనిశ్చిత్తి ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

Oct 20, 2023 | 14:56

హైదరాబాద్‌: దేశంలో రోజువారి లెక్కన సరకులు తెచ్చి అమ్ముకొని జీవనం సాగించే వీధి వ్యాపారులకు లోన్లు కావాలంటే బ్యాంకులు, లేదంటే ఇతర ఫైనాన్స్‌ కంపెనీలు చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

Oct 20, 2023 | 10:44

ముంబయి : రూపాయి మారకం విలువ క్షీణత కొనసాగుతుంది. తాజాగా రూపాయి 5 పైసలు క్షీణించి 83.18 వద్దకు చేరుకుంది.

Oct 20, 2023 | 10:37

హైదరాబాద్‌ : ప్రస్తుత దసరా పండగ సీజన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య టికెట్‌ బుకింగ్‌లలో 40 శాతం పెరుగుదల కన్పించిందని ఆన్‌లైన్‌ బస్‌ టికెటింగ్‌ వేదిక రెడ్‌బస్‌ తెలిపింది.