District News

Nov 16, 2023 | 08:08

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రంలో తాసిల్దార్ ఆఫీస్ నందు కలెక్టర్ ఆర్ డి ఓ ఆదేశాల మేరకు బిఎల్ఓ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Nov 16, 2023 | 00:49

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో పైప్‌ లైన్‌ సమస్య ను సిపిఎం అఖిల భారత ప్రదాన కార్యదర్శి సీతారాం ఏచూరి దృష్టికి తీసుకు వెళ్లినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు స్థ

Nov 16, 2023 | 00:45

ప్రజాశక్తి -హుకుంపేట:మండల కేంద్రంలోని రోజు రోజుకి అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలను ధిక్కరించి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు.

Nov 16, 2023 | 00:43

ప్రజాశక్తి- అరకు లోయ :మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ దుక్కగుడ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి.

Nov 16, 2023 | 00:40

ప్రజాశక్తి-అరకు లోయ, అరకురూరల్‌, అనంతగిరి:బిర్సా ముండా పోరాట యోధుడని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కొనియాడారు.

Nov 16, 2023 | 00:38

ప్రజాశక్తి - పంగులూరు: మండలంలోని రేణింగివరం, కస్యాపురం గ్రామాల్లో భూముల రీ సర్వే జరుగుతుందని, ఈ సర్వేకు ఆటంకంగా ఉన్న సుబాబుల్‌ తోటలను తొలగించి రైతులు సహకరించాలని తహశీల్దారు పద్మావతి కోరారు.

Nov 16, 2023 | 00:26

ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌ : ఐక్యంగా ఉద్యమిస్తే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుందని సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య అన్నారు.

Nov 16, 2023 | 00:24

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి వరికపూడిశెల ప్రాజెక్టు గుర్తొచ్చిందని, ఎన్నికల్లో ల

Nov 16, 2023 | 00:22

ప్రజాశక్తి - పొన్నూరు రూరల్‌ : వచ్చే ఎన్నికల్లో వైసిపిని గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సిఎం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి భుజస్కందాలపైనా ఉందని మాజ

Nov 16, 2023 | 00:21

ప్రజాశక్తి - తెనాలి : చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం బుధవారం రెండోరోజుకు చేరింది.

Nov 16, 2023 | 00:20

ప్రజాశక్తి - వినుకొండ : పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 195 డెంగీ కేసులు నమోదైనట్లు జిల్లా మలేరియా అధికారి కె.రవీంద్ర రత్నాకర్‌ తెలిపారు.

Nov 16, 2023 | 00:17

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడులో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 34 గ్రామాలకు 1.04 లక్షల ఎకరాలకు సాగు నీరు, లక్ష మంది ప్రజలకు సాగు నీరు అందించ