District News

Nov 17, 2023 | 20:42

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :  ఈనెల 27 నుంచి మండలంలో నిర్వహిస్తున్న వివిధ సామాజిక వర్గాల జనాభాను తెలుకొనే లక్ష్యంతో కులగణన సర్వేను కార్యదర్శులు సక్రమంగా పూర్తి చేయాలని ఎంపిడిఒ సా

Nov 17, 2023 | 20:41

ప్రజాశక్తి-విజయనగరం :   అన్నదాతకు అండగా నిలవాలని, పంట నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి నిర్ణయించింది.

Nov 17, 2023 | 20:37

ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్‌ :  సిపిఎం వ్యవస్థాపక నాయకులు శంకరయ్య గొప్ప పోరాట యోధుడని, ఆయన మరణం కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు, అతను ఆశయాలు కొనసాగించాలని సిపిఎం జిల్లా

Nov 17, 2023 | 20:31

ప్రజాశక్తి - పార్వతీపురం :  జిల్లాలో పండిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తామని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ అన్నారు.

Nov 17, 2023 | 20:12

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో ఇటీవల ముగిసిన 5వ ప్రపంచ టెన్ని కాయిట్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో మన దేశం తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించిన జట్టులో సభ్య

Nov 17, 2023 | 20:05

ప్రజాశక్తి - హోళగుంద

Nov 17, 2023 | 20:03

ప్రజాశక్తి-విజయనగరం :   పోక్సో కేసుల్లో నిందితులకు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం వరుసగా శిక్షలు ఖరారు చేయడంతో కోర్టు విచారణకు హాజరవుతున్న నిందితుల వెన్నులో వణుకు మొదలయ్యింది.

Nov 17, 2023 | 20:02

ప్రజాశక్తి -కందుకూరు :  మండలంలోని కొండికందుకూరు పంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసిన జగనన్న అర్బన్‌ లే అవుట్‌ను టిడిపి నేతలు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.

Nov 17, 2023 | 20:02

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌

Nov 17, 2023 | 20:00

ప్రజాశక్తి-ఆలూరు

Nov 17, 2023 | 19:59

ప్రజాశక్తి -కందుకూరు : టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కందుకూరుకు చెందిన వక్ష శాస్త్ర, జంతు శాస్త్ర విద్యార్థులు శుక్రవారం వెంకటాద్రిపాలెంలోని జిల్లెలమూడి వెంకటేశ్వర్లు కు చెందిన

Nov 17, 2023 | 19:59

ప్రజాశక్తి-విజయనగరం కోట :   గ్రంథాలయాలు అందిస్తున్న సేవలను ప్రజలలోకి తీసుకువెళ్లడమే గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్ధేశమని వారోత్సవాల పరిశీలనకు వచ్చిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ సభ్యులు జీను మహేష్‌ బాబు