Business

Jan 20, 2023 | 16:24

ఇంటర్నెట్‌డెస్క్‌ : స్విగ్గీ కంపెనీ తాజాగా 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

Jan 19, 2023 | 17:40

న్యూఢిల్లీ  :  జొమాటో బాటలో స్విగ్గీ తన ఉద్యోగులపై కోత విధించేందుకు సిద్ధమైంది.

Jan 18, 2023 | 21:06

హైదరాబాద్‌ : వైద్య సేవల రంగంలో ఉన్న కామినేని హాస్పిటల్స్‌ తాజాగా కర్నూలులో ఆసుపత్రిని ప్రారంభించింది.

Jan 18, 2023 | 21:04

ముంబయి : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి సంబంధించిన పలు మోడళ్ల వాహనాల్లో ఎయిర్‌ బ్యాగ్‌ కంట్రోలర్‌లలో లోపాలు తలెత్తాయి.

Jan 18, 2023 | 20:59

శాన్‌ఫ్రాన్సిస్కో : సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయంలోని పలు వస్తువులను వేలం వేస్తోన్నారు.

Jan 18, 2023 | 20:56

ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బి వెల్లడి ఏడాదిలో ఆంధ్రాకు విస్తరణ హైదరాబాద్‌ : ఈ ఏడాది మార్చి ముగింపు నాటికి కొత్తగా 27 శాఖలను ఏర్పాటు చే

Jan 18, 2023 | 20:53

న్యూఢిల్లీ : టాటా మోటార్స్‌ తన విద్యుత్‌ కారు నెక్సాన్‌ ఇవి ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Jan 18, 2023 | 12:44

శాన్‌ఫ్రాన్సిస్కో  :    అమెజాన్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాల బాటలో తాజాగా మైక్రోసాఫ్ట్‌ చేరింది.  ఆర్థిక అస్థిరతలు, మాంద్యం పరిస్థితుల  నేపథ్యం

Jan 17, 2023 | 21:04

న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత్తి నేపథ్యంలో తమ కంపెనీల వ్యయాల తగ్గింపునపై దృష్టి పెట్టినట్లు 93 శాతం మంది భారత కంపెనీల సిఇఒలు అభిప్రాయపడ్

Jan 17, 2023 | 21:00

హైదరాబాద్‌ : డైరెక్ట్‌ టు కన్స్యూమర్‌ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ ఒక మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నిధులు సమీకరించినట్లు తెలిపింది.

Jan 17, 2023 | 20:56

ముంబయి : భారత్‌లోని పెద్ద నగరాల్లో పెరుగుతున్న ఇళ్ల ధరలు, అధిక అద్దెల వల్ల ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Jan 17, 2023 | 20:53

న్యూఢిల్లీ : సామ్‌సంగ్‌ తన 5జి స్మార్ట్‌ఫోన్‌ విభాగాన్ని విస్తరించింది. కొత్తగా గెలాక్సీ ఎ14 5జి, గెలాక్సీ ఎ23 5జి ఫోన్లను ఆవిష్కరించింది.