Business

Feb 17, 2023 | 21:21

శాన్‌ప్రాన్సిస్కో : సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ భారత్‌లోని తన మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసి వేస్తున్నట్లు సమాచారం.

Feb 17, 2023 | 21:12

న్యూఢిల్లీ : ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో 450 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

Feb 17, 2023 | 14:53

అమెరికా: టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. గూగుల్‌ ఇండియా కంట్రీ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సంజరు గుప్తా ఈ మెయిల్స్‌ పంపారు.

Feb 17, 2023 | 11:18

న్యూఢిల్లీ : అదాని కంపెనీల్లో అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్‌ థార్టన్‌తో స్వతంత్రంగా ఆడిటింగ్‌ చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అదాని గ్రూపు స్పష్టం చే

Feb 16, 2023 | 21:32

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకితో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Feb 16, 2023 | 21:24

గుర్‌గావ్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ తమ గెలాక్సీ బుక్‌3 సిరీస్‌ ఉత్పత్తుల కోసం ప్రీ బుకింగ్స్‌ను తెరిచినట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

Feb 16, 2023 | 21:15

వాషింగ్టన్‌ : వ్యయాలను తగ్గించుకోవడానికి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ మాతృసంస్థ మెటా తమ సిఇఒకు మాత్రం భారీ మొత్తంలో చెల్లింపులు పెంచడానికి సిద్ద పడింది.

Feb 16, 2023 | 21:07

న్యూఢిల్లీ : దేశంలో 5జి వినియోగదారుల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంటుందని నోకియా తెలిపింది. 2024 కల్లా 15 కోట్ల 5జి వినియోగదారులు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.

Feb 15, 2023 | 20:49

హైదరాబాద్‌ : ఐస్‌మేక్‌ రిఫ్రిజిరేషన్‌ 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 248.87 శాతం వృద్థితో రూ.4.43 కోట్ల లాభాలు సాధించినట్లు తెలిపింది.

Feb 15, 2023 | 20:47

న్యూఢిల్లీ : ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ మేక్‌ మై ట్రిప్‌ పెళ్లైన దంపతుల కోసం 300 పైగా కస్టమైజ్డ్‌ హనీమూన్‌ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.

Feb 15, 2023 | 20:45

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో పిట్టీ ఇంజనీరింగ్‌ నికర లాభాలు 5 శాతం పెరిగి రూ.12.13 కోట్లకు చేరాయి.