ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరులోని అంకమ్మ తల్లి ఆలయ పునర్ నిర్మాణం కోసం మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు.
ప్రజాశక్తి -కందుకూరు : వైసిపి పరిపాలనలో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి వెళ్లిందని, సైకో పాలన పోయి మళ్లీ సైకిల్ పాలన మళ్లీ వస్తేనే ప్రజల బతుకులు బాగుపడతాయని కందుకూరు నియోజకవర్గ టిడిపి