Kadapa

Jul 14, 2023 | 21:31

ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : మండలంలో దారుణ హత్య జరిగింది.

Jul 14, 2023 | 21:28

కడప : ప్రాధాన్యత రంగాలకు సంబంధించి అన్ని అభివద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజు సంబ ంధిత అధికారులను ఆదేశించారు.

Jul 14, 2023 | 21:25

కడప అర్బన్‌ : కడప నగరంలోని అమీన్‌పీర్‌ దర్గాలో శుక్రవారం ప్రముఖ సినీ హీరో సాయి ధరమ్‌తేజ్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పూలచాదర్‌ సమర్పించారు. తేజ్‌కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.

Jul 14, 2023 | 21:23

 కడప : ఇంటర్‌ విదా ్యర్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిం చాలని, కార్పొరేట్‌, ప్రయివేట్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొ ంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎన్‌ఎస్‌యుఐ జిల

Jul 14, 2023 | 21:18

కడప ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల సమరానికి రెండు ప్రధాన పార్టీలు కసరత్తును వేగవంతం చేస్తున్నాయి.

Jul 14, 2023 | 15:57

పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి  ప్రజాశక్తి - వేంపల్లె  : నిరుద్యోగ యువతకు ద్రోహం చేయడంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని

Jul 14, 2023 | 15:08

ప్రజాశక్తి - చాపాడు : జగనన్న సురక్ష ద్వారా ప్రజలకు లబ్ధి చేకురుతుందని ఎంపీపీ టి లక్షుమయ్య సూచించారు. మండల పరిధిలోని ఎన్ ఓబాయపల్లెలో శుక్రవారం జగనన్న సురక్ష గ్రామసభను నిర్

Jul 13, 2023 | 21:56

పోరుమామిళ్ళ టౌన్‌ : ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రభుత్వ సలహాదారుడు పి. నాగార్జునరెడ్డి పేర్కొన్నారు.

Jul 13, 2023 | 21:55

కడప అర్బన్‌ : సాధారణ బదిలీల అనంతరం బ్లాక్‌ చేసిన పోస్టులలో ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అక్రమ బదిలీలు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర

Jul 13, 2023 | 21:53

 బద్వేలు : రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌ - 2 నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలని, అభ్యర్థుల వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్‌ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని

Jul 13, 2023 | 21:40

మదనపల్లె అర్బన్‌ : నిరుపేద కుటుంబాలకు విద్య, వైద్యం అందించడంలో పద్మభూషణ్‌, సత్సంగ్‌ ఫౌండర్‌ శ్రీఎం (ముంతాజ్‌ అలి) ఆదర్శనీయమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి అన్నారు.

Jul 13, 2023 | 10:57

ప్రజాశక్తి - వేంపల్లె : అప్పుల బాధతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పులివెందుల ఇన్ ఛార్జ్ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డ