Kadapa

Sep 03, 2023 | 21:09

చాపాడు : ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ అందించే లక్ష్యంతో రేషన్‌ బియ్యం పంపిణీ ఆటోలను ఏర్పాటు చేశారు. చాలా గ్రామాల్లో, వార్డుల్లో పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు.

Sep 03, 2023 | 21:05

 చాపాడు : శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపిలేని అధిక వర్షంతో వ్యవసాయ భూములు పూర్తిగా పదునెక్కాయి. పంట పొలాలలో ఎక్కడ చూసినా వర్షపు నీటితో దర్శనమిస్తున్నాయి.

Sep 03, 2023 | 12:05

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ముద్దనూరు బి.మండలంలో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో ....

Sep 03, 2023 | 11:57

కడప జిల్లా : జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలంలోని గుండ్లకుంట గ్రామాన్ని వరద ముంచెత్తింది.

Sep 02, 2023 | 21:31

 కడప అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు విద్యుత్‌ ఛార్జీల అదనపు భారం వేస్తూ మరో వైపు విద్యుత్‌ కోతలు అమలు చేయడం వల్ల సామాన్య ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశే

Sep 02, 2023 | 21:26

కడప అర్బన్‌ : ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు నిర్వహించి రెండు నెలలు గడవకముందే తమ అనుమాయులకు, పైరవీకారులకు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అక్రమ బదిలీలు నిర్వ హించడం పారదర్శకత పాలనలో భాగమా అని యుటిఎఫ్‌ రాష్ట

Sep 02, 2023 | 21:22

కడప అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. నాగరాజు పిలుపునిచ్చారు.

Sep 02, 2023 | 21:14

వేంపల్లె ; నాన్న ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌ వేధికగా పేర్కొన్నారు.

Sep 02, 2023 | 21:07

ఇసుకాసురుల బరితెగింపు మరోసారి కలకలం రేపింది. గతంలో కమలాపురం నియోజకవర్గ నేత చేష్టల కారణంగా పోరుమామిళ్లకు చెందిన వైసిపి నాయకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

Sep 01, 2023 | 21:22

కడప అర్బన్‌ : ప్రజానీకం ఆగ్రహానికి గురికాకముందే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల అదనపు బారాల్ని రద్దు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్‌ డిమాండ్‌ చేశారు.

Sep 01, 2023 | 21:17

కడప అర్బన్‌ : రైతు చల్లగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటు పడుతోందని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అన్నారు.

Sep 01, 2023 | 17:53

ప్రజాశక్తి నందలూరు: జాతీయ లోక్‌ అదాలత్‌ ను సద్వినియోగం చేసుకోవాలని మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌, నందలూరు జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కె.లత పేర్కొన్నారు.