Visakapatnam

Aug 09, 2022 | 23:27

ప్రజాశక్తి-విశాఖపట్నం : ఫోరం ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ పబ్లిక్‌ సెక్టార్‌ (విప్స్‌) ఆవిర్భావ దినోత్సవం యొక్క రజతోత్సవ వేడుకలను మంగళవారం స్టీల్‌ప్లాంట్‌లో ఘనంగా నిర్వహించారు.

Aug 09, 2022 | 23:01

ప్రజాశక్తి -పిఎం.పాలెం: అభివద్ధి చెందుతున్న విశాఖలో నివాస ప్రాంతాలు, ప్రజలు విపరీతంగా పెరుగుతున్నా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచకుండా ఉన్న వారిపైనే పెంచుతున్న ఒత్తిడిని తగ్గించా

Aug 08, 2022 | 23:09

ప్రజాశక్తి-ఉక్కునగరం : 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' నినాదంతో ఏర్పడిన స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాలని, ఉక్కు యాజమాన్యం, కేంద్రం కలిసి చేస్తున్న కుట్రలను సమైక్యంగా ప్రజల భాగస్వామ్యంత

Aug 08, 2022 | 23:06

ప్రజాశక్తి-కంచరపాలెం : వార్డుల వారీగా ప్రతి సమాచారమూ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలని జివిఎంసి చీఫ్‌ సిటీ ప్లానర్‌ బి.సురేష్‌ స్పష్టం చేశారు.

Aug 08, 2022 | 22:55

ప్రజాశక్తి -తగరపువలస : కార్మిక హక్కులు, చట్టాలను కాపాడుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన స్థానికంగా సోమవారం ర్యాలీ నిర్వహించారు.

Aug 08, 2022 | 22:53

ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి నాలుగో వార్డు పరిధి చేపలుప్పాడ అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి వార్డు టిడిపి అధ్యక్షులు పాసి నరసింగరావు సోమవారం సాయం అందించారు.

Aug 08, 2022 | 22:51

ప్రజాశక్తి - ఆరిలోవ : మన బడి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు ఇందిరానగర్‌లోని మండల ప్రజా పరిషత్‌ పాఠశాలలో మరమ్మత్తు పనులను ఎపి ఎడ్యుకేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట

Aug 08, 2022 | 00:54

ప్రజాశక్తి - విశాఖపట్నం : చేనేత, పట్టు వస్త్రాలకు ఇప్పటికీ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని పరిశ్రమలు, పెట్టుబడులు, ప్రాథమిక వసతులు, వాణిజ్యం, ఐటి, హ్యండులూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్

Aug 08, 2022 | 00:53

ప్రజాశక్తి - అనకాపల్లి : మతోన్మాద జాడ్యం నుంచి దేశాన్ని రక్షించుకోవాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు.

Aug 07, 2022 | 23:35

ప్రజాశక్తి- మాధవధార : ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్‌చేశారు.

Aug 07, 2022 | 23:34

చిన్నారుల్లో దేశభక్తి భావాలను పెంపొందిస్తూ వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ (విసిసి), రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఇంటరాక్ట్‌ క్లబ్‌ ఆఫ్‌ విసిసి సైకిల్‌ రైడ్‌ ఫర్‌ నేషనల్‌ ఇంటిగ్రిటీ కార్యక్రమం ఆదివా

Aug 07, 2022 | 23:28

ప్రజాశక్తి -పిఎం పాలెం : వారంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మధురవాడ శిల్పారామంలో ఆదివారం సాయంత్రం శ్రీ సిద్ధేంద్రయోగి కళా నట్యాలయం వారిచే కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శించారు