Palnadu

Nov 05, 2023 | 00:27

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ఈఏడాది రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

Nov 05, 2023 | 00:26

వినుకొండ: రాష్ట్రంలో సాగుతున్న రైతు వ్యతిరేక పాలనతో నేడు రాష్ట్రమంతా రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.

Nov 05, 2023 | 00:22

పల్నాడు జిల్లా: రక్తదానం పట్ల అపోహలు వీడి యువతతో పాటు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నరసరావు పేట డిఎస్పీ కెవి మహేష్‌ అన్నారు.

Nov 05, 2023 | 00:18

పల్నాడు జిల్లా: జిల్లాలో మాతా శిశు మరణాల నివారణకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.రవి అన్నారు.

Nov 05, 2023 | 00:14

పల్నాడు జిల్లా: ఈ నెల 8 న జరుగనున్న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థలు బంద్‌ వాల్‌పోస్టర్‌ను యువజన విద్యార్థి సంఘాల నాయకులు నరస రావుపేట కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు.ఈ సం

Nov 05, 2023 | 00:11

చిలకలూరిపేట : నిత్యావసర సరుకుల ధరలు ఎందుకు పెరుగు తున్నాయో ప్రజలకు అర్థం కావడం లేదని, ఉలి ్లపాయలు కొనలేని పరిస్థితి నెల కొందని సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు అన్నా

Nov 05, 2023 | 00:07

పిడుగురాళ్ల: ఏళ్ల తరబడి నివసిస్తున్న సుందరయ్య కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు.

Nov 04, 2023 | 00:10

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న జనగణన త్వరలో ప్రారంభం కానుంది. 2011 జరిగిన జనగణన తరువాత మళ్లీ ఇప్పటి వరకు జరగలేదు.

Nov 04, 2023 | 00:07

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ఉమ్మడి జిల్లా పరిషత్‌ సవరణ బడ్జెట్‌ 2023-24, అంచనా బడ్జెట్‌ 2024-25కు సంబంధించిన ప్రతిపాదనలపై అధికార్లతో జె

Nov 03, 2023 | 23:49

 పల్నాడు జిల్లా/ఈపూరు/కారంపూడి/దుర్గి: పల్నాడు జిల్లాలో ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాప రడ్డి రెండో రోజైన శుక్రవారం పర్యటించారు.

Nov 03, 2023 | 23:45

ముప్పాళ్ల: కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి 167 ఏజీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న మాదల, ఇరుకుపాలెం గ్రామాలకు చెందిన రైతులకు మండల తహశీల్దార్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యామ్‌

Nov 03, 2023 | 23:34

వినుకొండ: నవంబర్‌ 15 జరిగే చలో విజయ వాడ ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు పిలుపు నిచ్చారు.