Palnadu

Nov 06, 2023 | 00:44

ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఎత్తిపోతల పథకాల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నా వాటి నుండి చుక్కనీరైనా రావడం లేదు.

Nov 06, 2023 | 00:42

ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌ : సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో నిర్వహించే ప్రజారక్షణ భేరి సభను జయప్రదం చేయాలని

Nov 06, 2023 | 00:35

 సత్తెనపల్లి రూరల్‌: మండలంలోని గుడిపూడికి చెందిన మునగోటి వెంకట్రావు జాతీయ బంగారు నంది అవార్డు అందుకున్నారు.

Nov 06, 2023 | 00:32

ప్రజాశక్తి-యడ్లపాడు : కొండవీడు కోటలో చారిత్రక, సాంస్కృతిక సమాచారాన్ని తెలియజేస్తూ కోటలో నడిబొడ్డున గ్యాలరీ ఏర్పాటు చేశారు.

Nov 06, 2023 | 00:32

పల్నాడు జిల్లా: వర్షాలు లేక, సాగు నీరు లేక పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదు కోవాలని పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలి డిమాండ్‌ చేశారు.

Nov 06, 2023 | 00:29

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి :  ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రస్తుతం రూ.30 కోట్ల లాభాల్లోకి వచ్చిందని బ్యాంకు చైర్మన్‌ రాతంశెట్టి

Nov 06, 2023 | 00:27

పల్నాడు జిల్లా: ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ - 2024 లో భాగంగా జిల్లా జాయింట్‌ కల ెక్టర్‌ ఎ.

Nov 06, 2023 | 00:23

సత్తెనపల్లి: అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి మరో పోరా టానికి సిద్ధం కావాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) పల్నాడు జిల్లా కార్య దర్శి గుంటూరు మల్లేశ్వరి

Nov 06, 2023 | 00:19

క్రోసూరు: సిపిఎం ప్రజా రక్షణ భేరి కార్యక్రమం ఐదో రోజు మండలంలోని పెరికపాడు, దొడ్లేరు, అనంతవరం, విప్పర్లలో ఆది వారం జరిగింది.

Nov 06, 2023 | 00:14

చిలకలూరిపేట : కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ,విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 8 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ జయప్రదం చేయాలని విద్యార్థి, యువజన నాయకులు ఆద

Nov 05, 2023 | 00:34

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్‌ బియ్యం దారి మళ్లుతున్నాయి.

Nov 05, 2023 | 00:33

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నీటి పారుదల శాఖ మంత్రి మాటలు నమ్మి ఆరుతడి పంటలు సాగు చేసిన నాగార్జున సాగర్‌ కుడి కాల్వ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని, అ