Palnadu

Sep 29, 2023 | 00:29

 క్రోసూరు: కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల్లో ఉండే రేబిస్‌ వైరస్‌ వాటి కాటు ద్వారా మనిషి శరీరంలోకి చేరుతుందని, ఒక్కొక్కసారి రేబిస్‌ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలతో బయటపడటం కష్టమ

Sep 29, 2023 | 00:28

ప్రజాశక్తి - యడ్లపాడు : మండలంలోని కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం సందర్శించారు.

Sep 29, 2023 | 00:24

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : రక్తదానం ప్రాణ దానంతో సమానమని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) మాజీ నాయకులు ఎ.లకీëశ్వరరెడ్డి, ప్రభుత్వ విశ్రాంత వైద్యు

Sep 29, 2023 | 00:20

పల్నాడు జిల్లా: ఈ నెల 27న ఖేలో ఇండియాలో భాగంగా కాకినాడ జేఎన్టీయూలో రాష్ట్ర స్థాయి మహిళా కోకో జట్టును ఎంపిక చేయడం జరిగింది.

Sep 27, 2023 | 23:34

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ భారాలు మోపితే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు.

Sep 27, 2023 | 23:28

అచ్చంపేట: రాముని గెలవాలంటే రక్షతలంతా అవు తారంటూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు.

Sep 27, 2023 | 23:27

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : చేతిలో ఉన్న గాజు ముక్కలు తీయకుండా వైద్య సిబ్బంది కుట్లు వేసిన ఘటన పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో బుధవారం వెలుగు చూసింది.

Sep 27, 2023 | 23:24

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : దళితుల సామాజిక న్యాయం కోసం విజయవాడలో శుక్రవారం నిర్వహించే మహాధర్నాకు పెద్దఎత్తున తరాలి రావాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సం

Sep 27, 2023 | 23:22

ప్రజాశక్తి-సత్తెనపల్లి : తీవ్ర వివక్షతకు గురై ఆ వివక్షతపైనే నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పోరాడారని ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య అన్నారు.

Sep 27, 2023 | 23:21

ప్రజాశక్తి - క్రోసూరు : సాగర్‌ ఆయకట్టులో ఖరీఫ్‌లో సాగవ్వని పొలాలకు రబీలోనైనా సాగు నీరు ఇవ్వాలని, ఈ మేరకు వ్యవసాయ ప్రణాళికను విడుదల చేయాలని రైతు సంఘం నాయక

Sep 27, 2023 | 23:20

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ప్రగతి జూనియర్‌ కళాశాల సహకారంతో ఫుట్‌బాల్‌ అండర్‌-19 బాల, బా

Sep 26, 2023 | 23:22

ప్రజాశక్తి - నకరికల్లు : ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ టి.కృష్ణబాబు అన్నారు.