Palnadu

Sep 26, 2023 | 23:21

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : విశ్రాంత సైనికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాం ప్రసాద్‌ అన్నారు.

Sep 26, 2023 | 23:19

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా 1974 ఆగస్టు 10న ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫె

Sep 26, 2023 | 23:18

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్‌ ఘటనను మరిపించేందుకు బిజెపి ప్రభుత్వం మహిళా బిల్లును తెరమీదకు తెచ్చిందని కాంగ్రె

Sep 26, 2023 | 23:15

ప్రజాశక్తి - చిలకలూరిపేట : రెక్కల కష్టం మీదే ఆధారపడి బతికే పేద కుటుంబం తమ పెద్ద మనస్సును చాటుకుంది.

Sep 26, 2023 | 23:13

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : అసెంబ్లీ సమావేశాల సందర్భంగానైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తారనే ఉద్దేశంతో చలో విజయవాడకు పిలుపునివ్వకగా సమస్యలపై శ్రద్ధ

Sep 26, 2023 | 13:01

నరసరావుపేట (పల్నాడు) : నరసరావుపేటలో మంగళవారం జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది.

Sep 25, 2023 | 23:41

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణమే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, పంటలకు కేరళ తర

Sep 25, 2023 | 23:40

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కుటీర పరిశ్రమగా మొదలైన కోళ్ల పెంపకం అనంతరం కాలంలో పౌల్ట్రీపరిశ్రమగా ఎదిగి లక్షలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది.

Sep 25, 2023 | 23:35

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు సోమవారం విజయవాడ మహాధర్నాకు వెళ్తుండగా వివిధ జిల్లాలకు చెందిన

Sep 25, 2023 | 23:34

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా: సిపిఎస్‌, జిపిఎస్‌ ఒక్కటేనని వాటిని అంగీకరించబోమని ఫ్యాప్టో నాయకులు స్పష్టం చేశారు.

Sep 25, 2023 | 23:28

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం

Sep 25, 2023 | 23:27

ప్రజాశక్తి - క్రోసూరు : ఆరు నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్నా పట్టించుకోవటం లేదని మండల కేంద్రమైన గ్రామపంచాయతీ కార్మికులు వాపోయారు.