Manyam

Nov 03, 2023 | 20:53

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ :  ఆపద సమయాల్లో దిశాయాప్‌ను ఉపయోగించి పోలీస్‌ శాఖ సహాయం పొందవచ్చునని దిశా డిఎస్‌పి ఎస్‌ఆర్‌ హర్షిత అన్నారు.

Nov 02, 2023 | 21:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  అందరి సహకారం, సమన్వయంతో పైడితల్లి అమ్మవారి పండగను ఆనందంగా జరుపుకున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పేర్కొన్నారు.

Nov 02, 2023 | 21:17

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి :  జిల్లాలోని కీలకరంగాలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది.

Nov 02, 2023 | 21:11

సాలూరురూరల్‌: సాలూరు మండలం తోణాం పంచాయతీ దిగువమెండెంగిలో తాదంగి అప్పల స్వామి చెందిన మేకల్లో ఒక మేక మనిషి తల పోలిన మేక పిల్ల జన్మించింది.

Nov 02, 2023 | 21:06

పార్వతీపురంరూరల్‌: హైదరాబాదుకు చెందిన ప్రముఖ సాహితీ సంస్థ అజో విభొ కందాళం ఫౌండేషన్‌ వివిధ రంగాల్లో యుద్ధ ప్రతిష్టులైన వారికి అందించే సరిలేరు నీకెవ్వరు పురస్కారానికి పార్వతీపురం మన్యం జిల్లాకు చెంది

Nov 02, 2023 | 21:04

సీతానగరం: ఈనెల 15న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో చలో విజయవాడ గోడ పత్రికను విడుదల చేశారు.

Nov 02, 2023 | 21:02

కురుపాం: రానున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఐటిడిఎ పిఒ సి. విష్ణుచరణ్‌ తెలిపారు. గురువారం జియ్యమ్మవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు.

Nov 02, 2023 | 21:00

పార్వతీపురం: ఈనెల14న జరగనున్న అసైన్మెంటు భూముల హక్కుల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని సిసిఎల్‌ఎ స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ జి.సాయి ప్రసాద్‌ తెలిపారు.

Nov 02, 2023 | 21:00

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎటు చూసినా ఎండిపోయిన పంట పొలాలు, బీటలు వారిన భూములతో కరువు దుస్థితి కళ్లముందు కదిలాడుతోంది.

Nov 02, 2023 | 20:49

ప్రజాశక్తి - కురుపాం : మండలంలోని నీలకంఠాపురం పంచాయతీలో గల పలు గిరిజన గ్రామాలకు బిటి రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి గురువారం శంకుస్థాపన చేశారు.

Nov 02, 2023 | 20:47

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ :  టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గ

Nov 02, 2023 | 20:44

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  శ్రీకాకుళం మాజీ పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు కీర్తిశేషులు కింజరాపు యర్రన్నాయుడు సేవలు మరువలేనివని టిడిపి రాష్ట్ర అధికార ప