Bapatla

May 26, 2023 | 01:46

ప్రజాశక్తి-కర్లపాలెం: ఉపాధి కూలీలను ఫొటో తీసే విధానాన్ని ఎత్తివేయాలని, అదేవిధంగా పనిచేసిన బిల్లులు వెంటనే వచ్చే విధంగా చూడాలని, ఆధార్‌ లింక్‌ కాకపోవటం వలన రద్దయిన జాబ్‌ కార్డులు పునరుద్ధరిం చాలని వ

May 26, 2023 | 01:35

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె మండలం సోడాయపాలెం గ్రామానికి చెందిన మండే రత్నబాబు అనే వ్యక్తి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవ డంతో వారికి చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ రూ.3.50 లక్షల చెక్కు మ

May 26, 2023 | 01:33

ప్రజాశక్తి-బాపట్ల: విద్యలో ఉన్నత ప్రమాణాలతో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ స్ఫూర్తితో మరింత ప్రోత్సహిస్తామని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వే

May 26, 2023 | 01:27

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల జిల్లా యద్దనపూడిలో దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ

May 26, 2023 | 01:15

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి చెందిన అద్దేపల్లిలోని గోడౌన్‌ శిథిలావస్థకు చేరటంతో ఎట్టకేలకు తొలగింపునకు శ్రీకారం చుట్టారు.

May 26, 2023 | 01:05

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : అధికార వైసిపి తరఫున ఎన్నికల వ్యూహాలు రచిస్తున్న ఐప్యాక్‌ టీమ్‌ రాజకీయ కార్యాచరణలోకి దిగింది.

May 25, 2023 | 16:02

ప్రజాశక్తి-రేపల్లె : రూరల్ మండలం సోడాయపాలెం గ్రామానికి చెందిన మండే రత్నబాబు అనే వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నడంతో వారికి చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ

May 25, 2023 | 00:19

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : అద్దంకి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు.

May 25, 2023 | 00:18

ప్రజాశక్తి - పంగులూరు : విజయనగరంలో ఈనెల 21, 22, 23, తేదీల్లో రాష్ట్రస్థాయి అండర్‌ -19 బాలుర ఖోఖో పోటీలు నిర్వహించారు.

May 25, 2023 | 00:17

ప్రజాశక్తి - కారంచేదు : మండల పరిధిలోని దగ్గుబాడు గ్రామ సర్పంచి గేరా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి గేరా కోటేశ్వరరావు (70) మంగళవారం రాత్రి మతి చెందారు.

May 25, 2023 | 00:15

ప్రజాశక్తి - రేపల్లె : రేపల్లె పట్టణంలోని 12వ వార్డుకు చెందిన సిపిఎం మాజీ నాయకుడు ముమ్మలనేని వెంకటేశ్వరరావు మృతి చెందాడు.

May 25, 2023 | 00:14

ప్రజాశక్తి - పంగులూరు : సైడు కాలువలు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మండల పరిధిలోని కోటపాడు దళిత కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.