National

Oct 15, 2023 | 10:29

భోపాల్‌ : దేశవ్యాప్తంగా స్వతంత్ర మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులపై అక్రమ కేసులు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

Oct 15, 2023 | 10:05

న్యూఢిల్లీ : హమస్‌ సాయుధులను అణిచేసే పేరుతో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దురాక్రమణ దాడులను అఖిల భారత శాంతి, సంఘీభావ సంస్థ (ఐప్సో) తీవ్రంగా ఖ

Oct 15, 2023 | 07:44

భువనేశ్వర్‌ : పాము కాటుతో సంభవిస్తున్న మరణాలపై, వాటిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలపై సవివరమైన నివేదికను అందజేయాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌

Oct 14, 2023 | 22:35

- గాజాలో ఇజ్రాయిల్‌ దాడులపై ఐరాస తీవ్ర ఆందోళన -కాల్పుల విరమణ అవశ్యమని విజ్ఞప్తి - నెతన్యాహూ యుద్ధోన్మాదంపై సర్వత్రా నిరసనల వెల్లువ

Oct 14, 2023 | 17:02

ఇజ్రాయెల్‌ : హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపుపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌ ప్రస్తుతం ప్రత్రీకారేచ్ఛతో రగిలిపోతోంది.

Oct 14, 2023 | 16:38

ప్రతాప్‌ఘర్‌ : రాజస్థాన్‌లో ప్రతాప్‌ఘర్‌ జిల్లాలో శనివారం ఉయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 17 మందికి పైగా గాయాలపాలయ్యారు.

Oct 14, 2023 | 15:34

ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఆప్‌ ఎంపి  సంజయ్ సింగ్‌ కోర్టు హాల్‌లో రాజకీయ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సంజరుసింగ్‌కి ఢిల్లీకోర్టు హెచ్చరికలు జారీ చేసింది.

Oct 14, 2023 | 15:03

ఢిల్లీ: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలిశారు. తుమ్మల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది.

Oct 14, 2023 | 11:27

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ హెలికాప్టర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. రాజకీయ పార్టీలు, నేతలకు మాత్రం హెలికాప్టర్లు అందడం లేదు.

Oct 14, 2023 | 11:03

ఇంఫాల్‌ : క్రిస్టియన్‌ కమ్యూనిటీ ప్రాబల్యం ఉన్న మిజోరాంలో ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలన్న డిమాండ్‌ మొదలైంది.

Oct 14, 2023 | 10:49

తొలి జాబితాలో ఆమెకు, ఆమె మద్దతుదారులకు దక్కని చోటు జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం 41 మంది అభ్యర్

Oct 14, 2023 | 10:48

న్యూఢిల్లీ : హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే 'ఆపరేషన్‌ అజరు' ప్రారంభమైంది.