National

Oct 14, 2023 | 10:41

న్యూఢిల్లీ : తీవ్రవాదం ఎక్కడ చోటు చేసుకున్నా, ఏ కారణంతో జరిగినా అది మానవాళికి, మానవత్వానికి విరుద్ధమైనదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Oct 14, 2023 | 10:36

న్యూఢిల్లీ : భారతదేశంలోని గర్భస్రావ చట్టం చాలా ఉదారమైనదని, ఇతర దేశాల కన్నా చాలా ముందున్నదని, మనకు అనుకూలమైన విధానం ఎంపిక చేసుకోవచ్చని, భారత ప్రధాన న్యాయమ

Oct 14, 2023 | 09:15

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్కిల్‌ డవలప్‌మెంట్‌ కేసులో క్వాష్‌ పిటిషన్‌, ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప

Oct 13, 2023 | 22:12

పెను విపత్తు అంటూ ఐక్యరాజ్య సమితి హెచ్చరిక ఖండించిన పాలస్తీనా నేత అబ్బాస్‌ పాక్‌, ఆఫ్ఘన్‌, ఇరాక్‌ల్లో పాలస్తీనియన్లకు మద్దతుగా ప్రదర్శనలు

Oct 13, 2023 | 19:02

తిరువనంతపురం: కేరళ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ విలేజ్‌లో మూడు రోజుల పాటు జరిగే నృత్యోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.

Oct 13, 2023 | 16:00

ఉత్తర ప్రదేశ్‌ : నోయిడాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిపైకి ఎస్‌యూవీకారు దూసుకెళ్లింది.

Oct 13, 2023 | 15:32

జార్ఖండ్‌: జార్ఖండ్‌ మీదుగా ఢిల్లీకి వెళ్తున్న సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డారు.

Oct 13, 2023 | 15:14

న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసారి అభ్యర్థుల ప్రచార ఖర్చుల్లో కచ్చితత్వం కోసం పలు చర్యలు తీసుకుంది.

Oct 13, 2023 | 15:03

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉద్యోగ్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలోని ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Oct 13, 2023 | 13:03

న్యూఢిల్లీ : '' నేడు ప్రపంచం సంఘర్షణను ఎదుర్కొంటోందని.. ఇది ఎవరికి ప్రయోజనం కాదని.. ఇది శాంతి సోదరభావ సమయం '' అని ప్రధాని మోడి అన్నారు.

Oct 13, 2023 | 12:38

కోజికోడ్ : ప్రముఖ పర్యావరణవేత్త, గురువాయూరప్పన్ కళాశాల మాజీ అధ్యాపకుడు టి శోభీంద్రన్ (76) కన్నుమూశారు.

Oct 13, 2023 | 12:22

బెంగళూరు (కర్నాటక) : బెడ్‌ కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.500 నోట్ల కట్టలు మొత్తం రూ.42 కోట్లను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన కర్నాటక రాజధాని బ