కోవిడ్ 19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితులలో ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి చైనా నాయకత్వం వహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ను కోర్టు ధిక్కరణ నేరం కింద శిక్షార్హుడిగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్మానించింది.
39 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్టు నుంచి విరమిస్తున్నట్టు మూడ్రోజుల క్రితం చేసిన ప్రకటన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
లెబనాన్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు యావత్తు మూడవ ప్రపంచ దేశాలకూ రాబోయే రోజుల్లో ఎదురవనున్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.
ఓ పాత తెలుగు సినిమాలో హాస్య నటుడు బాబూమోహన్ ఎప్పుడు? ఏమిటి? ఎందుకు? ఎలా? అని ప్రశ్నిస్తూ చిత్రవిచిత్రమైన డైలాగులు చెబుతూ ఉంటాడు.
కరోనా సంక్షోభంలో వైద్య వృత్తి ప్రచార మాధ్యమాల్లో కేంద్రకంగా ఉంది.
రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 లోని సెక్షన్ 93, షెడ్యూల్ 13(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనేక విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు...ఉభయ తెలుగు రాష్ట్రాల ల
ఉట్టికెగరలేనోడు ఆకాశానికెగురుతానన్నట్టుంది ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ సందేశం.
మానవ జాతి సృష్టించిన నిధులన్నిటి పరిజ్ఞానంతో మీ మనసుల్ని సుసంపన్నం చేసుకున్నప్పుడే మీరు కమ్యూనిస్టులు కాగలరు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved