ప్రస్తుతం దేశం ముందున్న రెండు ప్రధాన సవాళ్లు కోవిడ్-19, రోజురోజుకీ ముదురుతున్న ఆర్థిక సంక్షోభం.
'ప్రజల అభిప్రాయాలను, వారి అలవాట్లను ఒక పద్ధతిలో చాలా తెలివిగా ఏమార్చడమనేది ప్రజాస్వామ్య సమాజంలో అతి ముఖ్యమైన అంశం.
అకస్మాత్తుగా విధించిన లాక్డౌన్ వల్ల వలస కార్మికులు కాలి నడకనే సుదూర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు చేరుకున్నారు.
ప్రైవేటీకరించిన రైళ్ళలో ప్రయాణీకుల నుండి ఎంత ఛార్జీలు వసూలు చేయాలో నిర్ణయించుకొనే అధికారం ప్రైవేటు యజమానులకే ఇవ్వనున్నట్లు రైల్వేబోర్డు ఛైర్మన్ వి
జాతి భవితకు అత్యంత కీలకమైన విద్యారంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు సెప్టెంబర్ 23న నిరసన తెలియజేయాల
కరోనా సందర్భాన్ని సైతం బిజెపి దూకుడుగా వినియోగించుకొని ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తోంది.
మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలంటే ఇప్పుడున్న పద్ధతిలో అది అసాధ్యం.
కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాజేస్తూ, రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ సంవత్సరర (2020-2021) మొదటి మూడు నెలల కాలానికి మన ఆర్థిక వ్యవస్థ 24 శాతం పతనం అయింది.
కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ నిబంధనలను, సంప్రదాయాలను కాలరాసి వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులను ఆమోదింపజేసుకొని రైతులకు మరణ శాసనం రాసింద
ఉమేశ్ యాదవ్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి డేవిడ్ వార్నర్ (6) అనుకోకుండా ఔటయ్యాడు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved