ప్రియమైన జస్టిస్ అరుణ్ మిశ్రా,
గత ఆరు మాసాలుగా రాష్ట్రమంతా కరోనాతో అల్లాడిపోతున్నది. ముఖ్యంగా రెండు మాసాలుగా వ్యాధి విజృంభిస్తున్నది.
మన దేశంలో గత కొంత కాలంగా 'అమర వీరుల త్యాగాల' గురించి, 'దేశభక్తి' గురించి, 'సమర్ధత' గురించి మాట్లాడే హక్కును గుత్తకు తీసుకున్న బిజెపి కోవిడ్-19 విష
అనేక బలమైన జాతులు వున్న మన దేశం ఒకటిగా ఉండాలంటే ఆ జాతుల ప్రయోజనాలు దేశంలో రక్షించబడతాయి, గౌరవించ బడతాయని ఆ ప్రజలకు విశ్వాసం ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14 నుండి ఉల్లిపాయల ఎగుమతులను నిషేధించటంతో... ఉల్లిపాయలను ఉత్పత్తి చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
మీడియాకు వ్యతిరేకంగా ఇచ్చే గాగ్ ఆదేశాల వల్ల ఎప్పుడూ రెండు రకాలుగా తీవ్ర పర్యవసానాలు వుంటాయి.
భారత పార్లమెంటు తన సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసింది.
తమకు కేటాయించిన ఏరియాలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఉరుకులు పరుగులే.
నిజాన్ని నిలువునా పాతరేయడమెలాగో నరేంద్ర మోడీ సర్కారును చూసి నేర్చుకోవాల్సిందే.
సెప్టెంబరు 1, 2020, గ్రేటర్ లెబనాన్ను ఏర్పాటు చేస్తున్నట్లు బీరుట్ లోని తన అధికారిక నివాసం నుంచి ఫ్రెంచ్ జనరల్ గౌరాడ్ ప్రకటించిన రోజు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved