నవంబర్ 26న ఒక రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల జాతీయ కార్మిక సదస్సు పిలుపునిచ్చింది.
హిందూత్వ శక్తులు వ్యాపార ప్రకటనలనూ విడిచిపెట్టడం లేదు.
బీహార్లో ఎన్నికల తేది సమీపించేకొద్దీ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్లతో కూడిన చతుర్ముఖ కూటమి (క్వాడ్) మంత్రుల స్థాయి సమావేశం అక్టోబరు 6న టోక్యోలో జరిగింది.
అమరావతి లోనే రాజధాని కొనసాగాలని...రైతు, కూలీలకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని...జరుగుతున్న ఉద్యమానికి 300 రోజులు నిండాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఓటమి భూతం ఆవహించింది. దీంతో ఆయనలో నియంతృత్వ పోకడలు రోజు రోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి.
కరోనా సంక్షోభం, లాక్డౌన్ ఈ రెండింటి కారణంగా కనివినీ ఎరుగని రీతిలో తలెత్తిన పరిస్థితులు మహిళల స్థితిగతులను దారుణంగా మార్చడమే గాకుండా, బిజెపి నేతృత
గత కొంత కాలంగా ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతత్వంలో పోలీసు రాజ్యం ఏలుబడిలో వుంది.
శేషయ్యశ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర విశ్రాంత ఆచార్యులు, పౌరహక్కుల సంఘం తెలుగు ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ సేపూరి శ
కరోనా నియంత్రణకు లాక్డౌన్లు ఎంతమాత్రం పరిష్కారం చూపబోవని, వాటికి స్వస్తి పలకాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్కు ప్రత్యేక
పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒకవైపు వృద్ధి జరుగుతున్నప్పుడు రెండోవైపున అచ్చమైన పేదరికం కూడా పెరుగుతుంది.
రెండు రోజుల క్రితం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించక పోగా పరోక్షంగా సమస్యల తీవ్రతను మరింత పెంచ
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved