'కనపడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్/ కనపడుట లేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్' అంటాడు గుర్రం జాషువా.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అంతకంతకూ న్యాయ సంబంధమైన వివాదాలు, భాషణలు, వ్యాఖ్యానాల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఇంకా ఇంకా తీవ్ర రూపం దాలుస్తున్నాయి.
దసరా పండుగ వస్తున్నది. అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్.టి.సి. బస్సులు నేటికీ ప్రారంభం కాలేదు. అన్లాక్డౌన్ 5.0 అమలవుతున్నది.
విశ్వసనీయతకు, నిర్దిష్టతలకు ప్రామాణికంగా నిలవాల్సిన మీడియా టిఆర్పి రేటింగులకు కక్కుర్తిపడి మోసాలకు పాల్పడవచ్చునని రిపబ్లిక్ టి.వి ఉదతం తెలియజేస్త
ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజల ఆగ్రహం మిన్నంటింది.
'దేవుడి ముందు అందరూ సమానులే' అని వింటుంటాం. తిరుమల వెంకన్న ముందు అది అమలు కావడం లేదు.
రాష్ట్రం లోని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో లక్షలాదిమంది పేద, దళిత, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్నారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది యువత ధరిస్తున్న టీషర్టులు, టోపీలపై మెరిసే చిత్రం చే గువేరాది.
అర్నబ్ గోస్వామి...ఏ అర్నబ్ గోస్వామి... ఎక్కడున్నావు? ఎక్కడున్నావ్ నువ్వు...? ఇప్పుడు అరవవా.. ఇప్పుడు అరవలేవా...
క్యూబా మీద అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలకు ఆరు దశాబ్దాలు నిండాయి. 1991లో సోవియట్ రిపబ్లిక్లను కూల్చివేసిన తరువాత కూడా అవి కొనసాగుతున్నాయి.
సుదీర్ఘ విరామం తరువాత మంగళవారం నాడు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరి
రెండు దృశ్యాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకచోట ఆనంద హేల! మరో చోట ఆరోపణల గోల!!
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved