ఎత్తు, పొడవు, వెడల్పుల్లాగే కాలం కూడా ఒక కొలమానం.
రాజకీయంగా సైద్ధాంతికంగా కేంద్ర బిజెపి వేసిన పాచికలన్నీ విఫలం చేయడంతో పాటు రాష్ట్రంలో యుడిఎఫ్ కు నాయకత్వం వహి
జ్యోతిరావ్ ఫూలే జీవితం ఒక చారిత్రక పరిణామానికి ప్రతీక.
తిరుమల తిరుపతి దేవస్థానములు (టిటిడి) సంస్థ మరోమారు అప్రతిష్ట మూటగట్టుకుంది.
ఉపాధి సంక్షోభం కూడా పెరుగుతుండడంతో ఉపాధి హామీ పథకాన్ని ఏడాదిలో కనీసం 200 రోజులకు విస్తరించి, వేతనాలు పెంచాలి.
ఆంధ్రప్రదేశ్లో వరి పంటకు ఎకరాకు ఐదు వేల రూపాయల విలువ కల్గిన ఎరువులు వాడతారు.
''మానవ సమాజ చరిత్రలో సామాజిక మార్పు కోసం జరిగిన ఏ విప్లవమూ స్త్రీల కీలక పాత్ర లేకుండా జయప్రదం కాలేదు
ప్రపంచమంతటా ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతుంటే కొద్దిమంది సంపన్నుల వద్ద శత కోట్ల డాలర్లు పోగుబడుతున్న వైనం తీవ్ర ఆశ్చర్యం
ప్రాచీన కాలంలో బ్రాహ్మణులకు నేరుగా ఏ అధికారమూ వుండకపోయినా, మొత్తం పెత్తనం అంతా వారే చెలాయించారు.
ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భారతీయ జనతా పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం 'ఆడలేక మద్
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved