బిజెపి రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకున్న తాజా చర్య ఇది.
రైతుల ఆదాయం పెరగాలంటే ముందుగా రైతు వ్యవసాయ ఖర్చులు ప్రభుత్వం తగ్గించాల్సి ఉంటుంది.
(నిన్నటి సంచిక తరువాయి)
వివిధ జిల్లాల్లో ఉన్న ఆటోనగర్, పారిశ్రామిక వాడల స్థలాలపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిన తీరు దిగ్భ్రాంతి క
ఎయిడెడ్ యాజమాన్యాలు సగం సొమ్ము సమకూర్చుకొంటే ...సగం సొమ్ము తాను అందించేందుకు కేరళ ప్రభుత్వం ముందుకొచ్చింది.
సంవత్సర కాలం విశాఖ స్టీల్ అమ్మకానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ఆదర్శనీయం.దేశం లోనే ప్రైవేట్కు వ్యతిరేకంగా జరిగి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరు మూలంగా ఉభయ రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు కన్నీరు క
మన రాష్ట్రానికి ద్రోహం చేసింది బిజెపి.
2021 టి.ఐ సూచిక ప్రకారం 180 దేశాల అవినీతి మార్కుల సగటు 43. మన దేశం 40 మార్కులతో 85వ స్ధానంలో ఉంది.
'మహిళల గౌరవానికి, భద్రతకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది.
కోవిడ్ సెకండ్ వేవ్లో గంగా నదిలో శవాలు తేలియాడడాన్ని యు.పి మాత్రమే కాదు. యావత్ ప్రపంచం వీక్షించింది.
ఒకవైపు వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved