లతా మంగేష్కర్... జాతికి పరిచయం అవసరం లేని వ్యక్తి. లతాజీని, భారత దేశాన్ని విడివిడిగా చూడ సాధ్యం కాదు.
బడ్జెట్లో ఈ కేటాయింపులు ఏదో యథాలాపంగా కేటాయించేవి కావు.
పార్లమెంట్లో పాస్ అయిన వేతనాల కోడ్ ప్రకారం కనీస వేతన నిర్ణయం కోసం కనీస వేతనాల సలహా బోర్డుల సలహాలు తీసుకోవాలి.
ఒక ఆఫీసులో స్టెనోగ్రాఫర్గా పని చేసే సాధన అనే అమ్మాయికి ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది చిన్ననాటి కల.
ఉక్రెయిన్, తైవాన్ పరిణామాలు రెండూ బయటకు చూస్తే ప్రతి చర్యలు తీసుకుంటున్నట్లు కనబడుతున్నాయి.
దీని ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని చూస్తున్నారని స్పష్టమవుతోంది. మరో ఏడాదిలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి.
మన దేశంలో సమాఖ్య స్ఫూర్తి నీరుగారుతోంది. సామాజిక న్యాయం కనుమరుగైపోతోంది.
ఢిల్లీలో ఒకప్పుడు ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన జార్జ్ (ఐదవ) విగ్రహం స్థానంలో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెంచిన జీతాలకు అసలు పొంతనే లేదు.
ఎన్నికల బాండ్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు స్పష్టంగా ద్యోతకమవుతోంది.
రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధం కావడం
సోబెరన్! తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే చిన్నపాటి వ్యాపారి. అతి కష్టం మీద కూతుర్ని చదివించి పెద్ద చేశాడు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved