State

Nov 17, 2023 | 11:46

నూజివీడు : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

Nov 17, 2023 | 11:35

గూడూరు (తెలంగాణ) : తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌పై మహబూబాబాద్‌ జిల్లా గుడూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది.

Nov 17, 2023 | 11:29

ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా వైసిపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వై

Nov 17, 2023 | 11:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చంద్రగిరిలో నియోజకవర్గంలో 60 వేల దొంగ ఓట్లు వైసిపి నాయకులు చేర్చారని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు టిడిప

Nov 17, 2023 | 11:14

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్వాతంత్య్రయోధులు, సిపిఎం వ్యవస్థాపక సభ్యులు ఎన్‌ శంకరయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్ర

Nov 17, 2023 | 11:09

ప్రజాశక్తి- కొవ్వూరు, రాజమహేంద్రవరం ప్రతినిధి : ఫ్లెక్సీ వివాదంతో ఆత్మహత్య చేసుకున్న బొంతా మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన హోం మంత్రి తానేటి

Nov 17, 2023 | 11:06

 కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ తిరుపతిలో సెంట్రల్‌ జిఎస్‌టి కమిషనరేట్‌ కార్యాలయానికి భూమిపూజ ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌

Nov 17, 2023 | 11:05

ఐఅండ్‌పిఆర్‌ కమిషనర్‌కు ఎపిడబ్ల్యుజెఎఫ్‌ నేతల వినతి ప్రజాశక్తి - విజయవాడ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు జిఒకు సవరణలు చేయాలని కోరుత

Nov 17, 2023 | 10:57

ప్రజాశక్తి- యంత్రాంగం : కనీస పెన్షన్‌ అమలు చేసే అంశంలో సుప్రీంకోర్టు, ఇపిఎఫ్‌ఒ ఆదేశాలను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అమలు చేయకుండా తప్పుదారి పట్టిస్

Nov 17, 2023 | 10:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

Nov 17, 2023 | 09:59

స్కిల్‌ కేసులో ముగిసిన వాదనలు ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు

Nov 17, 2023 | 09:58

గృహ నిర్మాణశాఖపై సమీక్షలో సిఎం పావలా వడ్డీపై రుణాలకు బకాయిలు చెల్లింపు ప్రజాశక్త