News

Aug 07, 2021 | 15:57

టోక్యో : భారత మహిళల హాకీ జట్టు కోచ్‌ జోయర్డ్‌ మరీన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Aug 07, 2021 | 15:22

వాషింగ్టన్‌ : మనిషి దంతాలను పోలిన దంతాలతో విభిన్నమైన చేప ఒకటి అమెరికాలోని నార్త్‌కరోలినాలో ఒక మత్సకారుడికి చిక్కింది.

Aug 07, 2021 | 15:13

హైదరాబాద్‌ : వైసిపి ఎంపి విజయసాయిరెడ్డికి సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Aug 07, 2021 | 13:35

ప్రజాశక్తి-కలెక్టరేట్ : జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆస్తి విలువ ఆధారంగా ఇళ్ల పన్నులు పెంపుదలను ఆమోదిస్తూ కౌన్సిల్లో మెజారిటీగా ఉన్న వైసిపి కార్పొరేటర్లు ఆమోదించారు.

Aug 07, 2021 | 13:17

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాసంతో పాటు ముంబయిలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.

Aug 07, 2021 | 10:11

న్యూఢిల్లీ : నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినేట్‌ వర్గం మూడు రోజుల పాటు సమావేశాన్ని నిర్వహించనుంది.

Aug 07, 2021 | 09:53

పెరంబూర్‌ (చెన్నై) : నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈనెల 10 వ తేది వరకు తమిళనాడులోని 5 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చైన్నై వా

Aug 07, 2021 | 09:26

విజయవాడ : కృష్ణా నదికి వరద ఉధృతి తగ్గింది.

Aug 07, 2021 | 08:56

న్యూఢిల్లీ : భారత్‌లో తమ సంస్థ అభివృద్ధి చేస్తున్న కోవోవాక్స్‌ టీకాను త్వరలో అందుబాటులోకి తెస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిఇఒ అదర్‌ పూనావాల

Aug 07, 2021 | 08:49

కడప : కడప జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు-బద్వేలు జాతీయ రహదారి రక్తమోడింది.